modi

రోటీ తిని ప్రశాంతంగా ఉండండి.. లేదంటే బుల్లెట్ రెడీగా ఉంది.. పాక్కు మోదీ వార్నింగ్

పాకిస్తాన్ లో ఉగ్రవాదం అంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పాక్ యువకులు, మేధావులు ఉగ్రవాదం గురించి ఆలోచించాల్సి

Read More

ఆపరేషన్ సిందూర్.. ఆ అర్థరాత్రి మన ఆర్మీ చీఫ్ లు ఇలా పని చేశారు..!

కశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్  అటాక్ కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.   మే 6న అర్థరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స

Read More

సంగారెడ్డి మహిళలపై మోదీ ప్రశంసలు

తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగిస్తున్నారని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. &lsq

Read More

మెట్రో ఫేజ్‌-2కుఅనుమతివ్వండి..మోదీకి రేవంత్‌ విజ్ఞప్తి

ప్రధాని మోదీకిసీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి  ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్ ఒకేసారి చేపట్టాలి  రీజినల్ రింగ్ రైల్ మంజూరు చేయండి 

Read More

యూఎస్తో మధ్యంతర ఒప్పందం దిశగా భారత్.. 26 శాతం అదనపు టారిఫ్ ​మినహాయించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ఈ ఏడాది జులై 8లోగా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.  తమపై అమెరికా విధించిన అదనపు 26 శాతం టారిఫ్ నుంచ

Read More

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయింది.. రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో సీఎం రేవంత్

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గాం దాడి తర్వాత దేశం అంతా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచి

Read More

ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేం

Read More

ఇంకా వెనకేసుకొస్తే..నాయకత్వానికే అనర్థం

ముందుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మీడియా వక్రీకరించిందనో లేదా నా ఉద్ధేశం అది కాదనో తప్పించుకోవడం లేదా  సంజాయిషీ ప్రకటనలు ఇవ్వడం మన రాజ

Read More

పాతబస్తీ అగ్ని ప్రమాదం.. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే

పాతబస్తీలో ఘోర అగ్నిప్రమాదం 17 మంది మృతి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు జీ ప్లస్​ 2 బిల్డింగ్​లో షార్ట్​ సర్క్యూట్​.. పేలిన 3

Read More

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్

కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై  రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్రం కలిసి పని

Read More

పాతబస్తీ అగ్ని ప్రమాదం..మృతులు వీళ్లే..

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మే 18న తెల్లవారుజామున ఉదయం ఆరుగంటలకు ప్రమాదం జరిగిన కాసేపటికే 

Read More

వాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు

యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు.  హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాల

Read More

వాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద

పహల్గామ్ ఘటన(  ఏప్రిల్ 22)  మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద .హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆమె.. మతం

Read More