modi

వైద్యసేవలపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేరేనా!

2017-–18  నుంచి అమలుచేస్తున్న  వస్తు సేవల పన్ను (జీఎస్టీ)  పేద, మధ్య తరగతి  ప్రజలను దోపిడీ చేసిందని ఆందోళనపడుతున్న దశలో &nbs

Read More

ప్రజాస్వామ్య విప్లవానికి కుల దళారీల అడ్డు

‘ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం’ అని అబ్రహం లింకన్ నిర్వచించారు. ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగ

Read More

బీజేపీ పాలకులారా సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు క

Read More

ఇవాళ (సెప్టెంబర్ 13) మణిపూర్కు మోదీ.. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటన

రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అల్లర్ల బాధితులకు పరామర్శ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు న్య

Read More

కాళేశ్వరంపై సీబీఐ నో రెస్పాన్స్.. 12 రోజులు గడిచినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం

ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో, నోటిఫికేషన్ జారీ​..  అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు ​కూడా అ

Read More

కేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి

యూరియా కొరత కేంద్ర సమస్య అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఉత్కుర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి

Read More

PM Modi..అల్లర్ల తర్వాత..తొలిసారి మణిపూర్కు ప్రధాని మోదీ..గిప్పుడొచ్చి ఏం చేస్తారంటున్న ప్రతిపక్షాలు

2023 మేలో అల్లర్లు చెలరేగిన  రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి శనివారం( సెప్టెంబర్13) మణిపూర్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మణిపూర్

Read More

మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‎ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. సీపీ రాధాకృ

Read More

ట్రంప్ డబుల్ గేమ్.. మోదీ నా ఫ్రెండ్ అంటూనే.. ఇండియాపై 100% టారిఫ్లు వేయాలని ఈయూపై ఒత్తిడి

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు ఆపాలని డిమాండ్ న్యూఢిల్లీ / వాషింగ్టన్: ఇండియా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతు

Read More

బిహార్పై కేంద్రం వరాల జల్లు.. అసెంబ్లీ ఎన్నికల ముందు నిధుల వరద

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు మంజూరు కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌&zw

Read More

ఇండియాతో రాజీ కోసం ట్రంప్ తహతహ.. వరుస పోస్టులతో పరోక్ష సందేశం.. చివరికి ఏం చేశారంటే..

యూరప్, ఆసియాలోని కొన్ని దేశాలను భయపెట్టి అమెరికా ఉత్పత్తులను అమ్ముకోవాలని చూసిన ట్రంప్.. ఆ విషయంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అదే గర్వంతో భారత్ ను కూడ

Read More

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్పై గెలుపు

  ఎన్డీయే కూటమి అభ్యర్థి ఘన విజయం..  సీపీ రాధాకృష్ణన్​కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు ఓటు హక్క

Read More

భారత కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.  ఇండియా కూటమి అభ్యర్థి  బి. సుదర్శన్ రెడ్డి

Read More