modi

అంబేద్కర్ స్ఫూర్తితో బీజేపీపై పోరాడుదాం: ఎంపీ వంశీకృష్ణ

 మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ర్రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అంబేద్కర్ఫూర్తితో కేం

Read More

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్!

జై బాపు,  జై భీమ్,  జై సంవిధాన్ క్యాంపెయిన్​ను కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్ళాల‌‌‌‌‌‌

Read More

అమెరికాలో దారులన్నీ క్లోజ్.. ఎట్టకేలకు ఇండియాకు 26/11 ముంబై పేలుళ్ల ఉగ్రవాది

న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల కుట్రదారు తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్‎లో ఇండియాకు తీసుకొస్తున్నారు. గురువారం ఉదయంకల

Read More

దేశమంతా కులగణన జరగాలి.. ఎవరెంతో తేలాలి: రాహుల్ గాంధీ

దేశమంతా కులగణన జరగాలి ఎవరెంతో తేలాలి తెలంగాణలో మేం చేసిన కులగణన దేశానికే ఆదర్శం బీసీలకు42% రిజర్వేషన్లుచరిత్రాత్మకం మోదీ, ఆర్​ఎస్​ఎస్​కు ఇది

Read More

బ్రిటిషర్ల కంటే బీజేపోళ్లు డేంజర్ వాళ్లను తరిమినట్టే.. వీళ్లనూ తరమాలి: సీఎం రేవంత్

రాహుల్‌ది గాంధీ ఆలోచన.. మోదీది గాడ్సే ఆలోచన బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం  కులగణనపై ప్రశ్నిస్తారనే రాహుల్‌కు పార్లమెంట్&zw

Read More

గుడ్ న్యూస్ : ఏపీకి కొత్త రైల్వే లైన్​ ప్రాజెక్ట్ ప్రకటించిన కేంద్రం

రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి డబ్లింగ్​ పనులకు కేంద్రం ఆమోదం ఏపీ, తమిళనాడులో 104 కిలోమీటర్ల మేర పనులు కేంద్ర కేబినెట్​ భే

Read More

ఎలాంటి పూచీకత్తు లేకుండా.. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు

ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.33 లక్షల కోట్లకు పైగా పంపిణీ: మోదీ ఈ స్కీమ్​తో పెరిగిన ఆంత్రప్రెన్యూరియల్​ స్కిల్స్  పీఎంఎంవై స్కీమ్​కు పదేండ్

Read More

దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర: ఖర్గే

కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం: ఖర్గే నెహ్రూ, పటేల్ ఒకే నాణేనికి రెండు వైపులు.. వారి మధ్య విభేదాలంటూ ప్రచారం  ప్రజల దృష్టి మళ్లి

Read More

ట్రంప్ టారిఫ్​ల యుద్ధం.. ప్రపంచ ఆర్థిక గమనం ఎటు ?

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2025న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలోనూ  ఆందోళన,  గందరగ

Read More

ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడరు: రాజాసింగ్

వక్ఫ్ బోర్డ్ పేరుతో  ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు  4 వేల ఎకరాల భూములు ఉండేవి.

Read More

భారత్, థాయిలాండ్ విధానం అభివృద్ధి.. విస్తరణ కాదు: ప్రధాని మోదీ

బ్యాంకాక్:  భారతదేశం, థాయిలాండ్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ రెండు దేశ

Read More

బియ్యం కయ్యం!.. క్రెడిట్ వేటలో కమలం పార్టీ..మోదీ ఫొటో పెట్టాలని కిరికిరి

కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం రూ. 40 కేంద్రమే ఇస్తోందన్న బండి సంజయ్  రూ. 10 మాత్రమే రాష్ట్రం

Read More

ఇవాళ (ఏప్రిల్ 2) లోక్​సభలో వక్ఫ్​ బిల్లు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కిరణ్​ రిజిజు

న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్​ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్​సభ ముందుకు రానుంది. క్వశ్చన్​ అవర్​ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును

Read More