Narendra Modi
ఇయ్యాల అయోధ్యకు రాముడి ప్రతిమ
అయోధ్య/మైసూరు: శుభ సమయం రానే వచ్చింది.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆగమనానికి వేళయింది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు క్రత
Read Moreదేశంలో పేదరికం తగ్గుతున్నది : మోదీ
రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చాం: ప్రధాని ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే..
Read Moreసంప్రదాయ సౌత్ ఇండియన్ లుంగీలో మోదీ.. వీడియో వైరల్
ఢిల్లీలోని రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత సంప్రదాయమైన లుంగీ కట్టుకుని క
Read Moreముంబైలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ
ముంబై: మహారాష్ట్రలో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే అత్
Read Moreఅయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ .. ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా 11 రోజుల సమయం మత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. తాను ఈ 11 రోజులు ప్రత్యే
Read Moreశాస్త్ర విరుద్ధంగా అయోధ్య రాముడి ప్రతిష్టాపన : 4 శంకరాచార్య మఠాధిపతుల ప్రకటన
జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం లేదని పూరీ గోవర్ధన్ మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి ఇటీవలే ప్రకటించారు. ఇ
Read Moreఅయోధ్యకు చేరుకున్న 5,500 కిలోల ధ్వజ స్తంభం
అయోధ్యలో త్వరలో తెరుచుకోనున్న రామ మందిరంలో మరొక అద్భుతమైన నిర్మాణం గురించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే ధ్వజ స్తంభం. దీని బరువు 5,500కిలోలు, పొడ
Read Moreఅయోధ్య రామమందిరం... న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో లైవ్ స్ట్రీమ్
అయోధ్యలో జనవరి 22న జరిగే శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో కూడ
Read Moreప్రతీ రైతు కష్టాన్ని తీర్చేందుకు కృషి: ప్రధాని మోదీ
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ 50 రోజుల్లో 11 కోట్ల మందితో కనెక్ట్ అయింది లబ్ధిదారుల ఇంటి వద్దకే మోదీ గ్యారంటీల గాడి వస్తున్నది
Read More‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : ఎర్త్ సైన్సెస్కు సంబంధించిన ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమానికి రూ.4,797 కోట్లు కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.&
Read Moreగత ప్రభుత్వాలు ఐల్యాండ్స్ను పట్టించుకోలే: ప్రధాని మోదీ
లక్షద్వీప్లో రూ. 1,150 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కవరత్తి/త్రిస్సూర్ : లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ చిన్నగానే ఉన్న
Read Moreహైదరాబాద్ లో జనవరి 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవడమ
Read Moreభారతీయ స్టూడెంట్లు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నరు: మోదీ
నేర్చుకున్నవి సమాజానికి తిరిగివ్వడంతోనే విద్యకు సార్థకత భారతిదాసన్ వర్సిటీ కాన్వొకేషన్డేలో ప్రధాని ప్రసంగం తిరుచిరాపల్లి: మన దేశ స్టూ
Read More












