paddy
తక్కువ రేటుకు వడ్లు కొంటున్నారని రైతుల ఆందోళన
నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్లు సిండికేట్ గా మారి తక్కు
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయిన్రు
కరీంనగర్: కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోసపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పడం వల్
Read Moreఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె
కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ
Read Moreయాసంగి వడ్లన్నీ మేమే కొంటం
రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్: సీఎం వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది దాన్ని భరించాలని డి
Read Moreసీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం
ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటన తెలంగాణ రైతులు, బీజేపీ కార్యకర్తల విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే
Read Moreదళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?
ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే వడ్లు కొంటామనడం దారుణం హైదరాబాద్: కేసీఆర్ వాలకం చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్నట్లుంది అన్నారు కాంగ్రెస్ ప
Read Moreబండి సంజయ్ గుజరాతీలకు గులాంగా మారిండు
బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని... ఆయనకు వరికి గోధుమలకు తేడా తెలియదని విమర్శించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధాన్యం సేకరణపై బండి
Read More24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి
ధాన్యం కొనుగోళ్లు జరిపేలా ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపె
Read Moreఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతులు నిరసన తెలిపారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన
Read Moreవడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తాం
ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్షలో మాట్లాడిన ఆ
Read Moreప్రత్యామ్నాయ పంటలకు ధర ఏది?
యాసంగిలో వడ్లు కొనబోమని... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబితే.. రైతులు ఈసారి వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు. పల్లి, మక్క, శనగ, పొద్దుతిరుగ
Read Moreకేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది
న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర
Read Moreవానాకాలంలో వరి వేసుకోవచ్చు..ఎలాంటి ఆంక్షలుండవ్
రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ఏర్పాట్లు కంది సాగు డబుల్ చేసేందుకు ప్రణాళిక రాష్ట్ర వ్యవసాయ శాఖ హైదర
Read More













