paddy

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

Read More

పంట చేతికొచ్చే టైంలో పెద్ద కష్టం

మునుగుతున్న వరి, పత్తి, మిర్చి, మక్క చేన్లు హైదరాబాద్‌‌, వెలుగు: చెడగొట్టు వానలు రైతులను ఆగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగ

Read More

మెదక్ ​జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం 

మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 20 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోయిన సందర్భాలు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షానికి పంట నష్టం

నిజామాబాద్/కామారెడ్డి,  వెలుగు: ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్​ జిల్లాలో

Read More

ఎవుసం చేసే రైతులకు అనారోగ్యం, అప్పులే మిగులుతున్నాయ్

పురుగుమందులమ్ముతున్న కంపెనీదారులు, దుకాణదారులు ధనవంతులవుతుండగా, వాటిని వేల రూపాయలకు కొని పంటల మీద చల్లుతున్న అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. విష రసాయనా

Read More

వ్యవసాయంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టిన్రు : ఎమ్మెల్యే సంజయ్

రాష్ట్రంలో  సీఎం కేసీఆర్  వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మిషన్ కాకతీయ, నిరంతర ఉచిత విద్యుత్ తో రాష్

Read More

తొమ్మిది నెలలు దాటుతున్నా రైతులకు పరిహారం ఇస్తలేరు!

వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో సంక్రాంతి పండుగ టైంలో రాళ్ల వాన కారణంగా వేలాది మంది రైతులు పంట నష్టపోయారు. దీంతో రాష్ట్ర మంత్రులు, ఎమ

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

 ముగిసిన గురుకులాల జోనల్ క్రీడలు  లింగాల, వెలుగు : క్రీడాకారుల, క్రీడల అభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేస్తోందని,  గ్రామీణ ఆటగాళ్ల

Read More

ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలి

హైదరాబాద్‌, వెలుగు: ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని సివిల్‌ సప్లయ్స్‌ మంత్రి గంగుల కమలాకర్‌  అధి

Read More

సీఎంఆర్‌‌ ఆలస్యంతో సర్కారు కొరడా

వచ్చే సీజన్‌‌ నుంచి ఇవ్వొద్దని సూత్రప్రాయంగా నిర్ణయం! మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక మిల్లులకు ఇచ్చే యోచన   ఎఫ్​సీఐ అనుమతి కోరిన

Read More

62.12లక్షల ఎకరాల్లో వరి నాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ఈయేడు వానాకాలంలో వరి సాగు ఆల్‌‌టైమ్‌‌ రికార్డులు బద్దలు కొట్టింది. రాష్ట్ర చరిత్రల

Read More

‘సాఫ్ట్’గా వ్యవసాయం చేస్తుండ్రు

వికారాబాద్: ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి రాబడుతున్నారు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. దేశీయ పద్ధతిలో గానుగ నూనె, వరి సాగు చేస్తూ

Read More

 కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు

మక్తల్/నర్వ, వెలుగు: రైతులు వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులను రాజులను చేస్తానన్న ఆయన.

Read More