paddy
రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా
Read Moreతడిసిన వడ్లు కొనాలె
మహబూబ్ నగర్: ‘ఫామ్ హౌస్లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇయ్యలె. కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను. ఇప్పటికే చాలా మంది రైతులు
Read Moreరైతులు ఆందోళన చెందొద్దు
కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి మిల్లుల్లో ఎఫ్సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం రాష్ట్రం వడ్లు కొంటుంటే
Read Moreఅకాల వర్షాలకు నీట మునిగిన పంట
వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు కాంటాలు లేట్ చేయడంతో నిండా మునిగిన రైతులు జగిత్యాల జిల్లా చెల్గల్లో డ్రైనేజీలో
Read Moreటీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలవుంతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపా
Read Moreరైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణికం ఠాగూర్ అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంల
Read Moreకొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం
చాలా చోట్ల ప్రారంభం కాని కొనుగోళ్లు రోజుల తరబడి రైతుల పడిగాపులు అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు టార్పాలిన్లు లేక తిప్పలు మెదక్/శి
Read Moreపంటల మార్పిడి దిశగా రైతులను చైతన్య పరచండి
హైదరాబాద్, వెలుగు: వరి విపరీతంగా సాగు చేస్తే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని, రైతులను లాభదాయక పంటల మార్పి
Read Moreధాన్యం మేమే కొంటమన్న మొనగాడు..కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండు
జోగులాంబ గద్వాల : దేశ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఆయన లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటాడని, అందుక
Read Moreతక్కువ రేటుకు వడ్లు కొంటున్నారని రైతుల ఆందోళన
నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్లు సిండికేట్ గా మారి తక్కు
Read Moreకేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయిన్రు
కరీంనగర్: కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోసపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పడం వల్
Read Moreఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె
కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ
Read More












