V6 News

paddy

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

రైతులు రాకను చూసి రైస్ మిల్లుకు తాళం కరీంనగర్ జిల్లా శాయంపేటలో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా శాయంపేట గ్రామం దగ్గరలోని ఓ రైస్

Read More

రైతులకు మద్దతు ధర లభించడం లేదు

సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కల్లాల్లో వడ్లు తడిసి రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్

Read More

వాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు

రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు..ఏం తెల్వదని..వాళ్లేదో రాసిస్తే చదవిపోయిండన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా సంగెం-గీసుకొండ మధ్య నిర్మిస్తున్న మెగ

Read More

రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా

Read More

తడిసిన వడ్లు కొనాలె

మహబూబ్ నగర్: ‘ఫామ్ హౌస్​లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇయ్యలె. కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను. ఇప్పటికే చాలా మంది రైతులు

Read More

రైతులు ఆందోళన చెందొద్దు

కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి మిల్లుల్లో ఎఫ్​సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం  రాష్ట్రం వడ్లు కొంటుంటే

Read More

అకాల వర్షాలకు నీట మునిగిన పంట

వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు కాంటాలు లేట్​ చేయడంతో నిండా మునిగిన రైతులు జగిత్యాల జిల్లా చెల్‌‌గల్‌‌లో డ్రైనేజీలో

Read More

టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలవుంతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపా

Read More

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణికం ఠాగూర్ అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంల

Read More

కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం

చాలా చోట్ల ప్రారంభం కాని కొనుగోళ్లు  రోజుల తరబడి రైతుల పడిగాపులు అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు టార్పాలిన్​లు లేక తిప్పలు మెదక్​/శి

Read More

పంటల మార్పిడి దిశగా  రైతులను చైతన్య పరచండి

హైదరాబాద్‌‌, వెలుగు: వరి విపరీతంగా సాగు చేస్తే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని, రైతులను లాభదాయక పంటల మార్పి

Read More

ధాన్యం మేమే కొంటమన్న మొనగాడు..కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండు

జోగులాంబ గద్వాల : దేశ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఆయన లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటాడని, అందుక

Read More