paddy
దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..
ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు: కేసీఆర్ అర్హులను గుర్తించే బాధ్యత ఎమ్మెల్యేలదే స్కీం కోసం వచ్చే బడ్జెట్లో రూ. 30 వేల కోట్లు కేటాయిస్తం బీజేపీని
Read Moreసర్కార్ తీరుపై రూలింగ్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్
ప్రత్యామ్నాయ పంటలకు సీడ్ దొరకట్లే చెరువుల్లో చేపలు వేస్తలేరు అక్రమంగా మట్టి, ఇసుక రవాణా స్కూళ్లకు టీచర్లు టైంకి వస్తలేరు హనుమకొండ జడ్పీ మీ
Read Moreవడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా
వానాకాలం వచ్చినా యాసంగి సీఎంఆర్ పూర్తికాలే ఇప్పటికి 46% బియ్యం మిల్లుల్లోనే.. మంచి బియ్యం అమ్ముకొని.. ముక్కిన బియ్యం లెవీకీ నకిలీ ట్రక్
Read Moreకామారెడ్డిలో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన
కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం, తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. క్వింటాల్ వడ్లకు 12 కిలోలు కట్ చ
Read Moreవరి వద్దనడంతో రైతుల బలవన్మరణం
పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు బలవన్మరణం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్న కుట
Read Moreవిత్తనాల కొరతతో రైతుల అవస్థలు
టీఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని అన
Read Moreయాసంగిలో 34 లక్షల ఎకరాలకు సాగునీరు
11.95 లక్షల ఎకరాల్లో వరి 22.32 లక్షల్లో ఆరుతడి పంటలు సాగునీటి శాఖ ప్రతిపాదనలు హైదరాబాద్, వెలుగు: యాసంగిలో సా
Read Moreగవర్నర్ మేడమ్.. మీరన్న వడ్లు కొనిపించండి
నల్గొండ జిల్లా పర్యటనలో గవర్నర్ తమిళిసైకి రైతుల వినతి నల్గొండ, వెలుగు: ‘వడ్లు తెచ్చి శానా రోజులైతంది.. మీరన్న త్వరగా కొనిపించండి మేడం&rs
Read Moreఎఫ్సీఐకి రైస్ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్
నిరుడు ఎక్కువ బాయిల్డ్ రైస్ తీసుకుంటామన్నా ఇయ్యలే.. నాలుగైదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినం ఎంత స్పీడ్తో ఇస్తే అంత స్పీడ్గా ఎఫ్సీఐ తీసుకుంట
Read Moreఇంకా కల్లాలు, సెంటర్లలోనే వడ్లు
కొనుగోళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంట్లో టీఆర్ఎస్ లొల్లి ఇచ్చిన టార్
Read Moreఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని.. ఫామ్ హౌస్ లో పెగ్గేసి పడుకుండా?
పార్లమెంట్ లో , గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల భాగోథాలు, నాటకాలను తెలంగాణ సమాజం నిషితంగా గమనించిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
Read Moreటీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురా
Read Moreనల్ల చొక్కాలతో పార్లమెంటుకొచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలందరూ నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు
Read More