paddy

అకాల వర్షాలకు నీట మునిగిన పంట

వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు కాంటాలు లేట్​ చేయడంతో నిండా మునిగిన రైతులు జగిత్యాల జిల్లా చెల్‌‌గల్‌‌లో డ్రైనేజీలో

Read More

టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలవుంతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపా

Read More

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణికం ఠాగూర్ అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంల

Read More

కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం

చాలా చోట్ల ప్రారంభం కాని కొనుగోళ్లు  రోజుల తరబడి రైతుల పడిగాపులు అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు టార్పాలిన్​లు లేక తిప్పలు మెదక్​/శి

Read More

పంటల మార్పిడి దిశగా  రైతులను చైతన్య పరచండి

హైదరాబాద్‌‌, వెలుగు: వరి విపరీతంగా సాగు చేస్తే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని, రైతులను లాభదాయక పంటల మార్పి

Read More

ధాన్యం మేమే కొంటమన్న మొనగాడు..కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండు

జోగులాంబ గద్వాల : దేశ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఆయన లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటాడని, అందుక

Read More

 తక్కువ రేటుకు వడ్లు కొంటున్నారని  రైతుల ఆందోళన

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్లు  సిండికేట్ గా మారి  తక్కు

Read More

కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయిన్రు

కరీంనగర్: కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోసపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పడం వల్

Read More

ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ

Read More

యాసంగి వడ్లన్నీ మేమే కొంటం

రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్​: సీఎం  వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది దాన్ని భరించాలని డి

Read More

సీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం

ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటన తెలంగాణ రైతులు, బీజేపీ కార్యకర్తల విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే

Read More

దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?

ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే వడ్లు కొంటామనడం దారుణం హైదరాబాద్: కేసీఆర్ వాలకం చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్నట్లుంది అన్నారు కాంగ్రెస్ ప

Read More