paddy
రికాం లేని వానలు..జోరుగా ఎవుసం
ఇప్పటికే 24 లక్షల ఎకరాల్లో వరి 47.59 లక్షల ఎకరాల్లో పత్తి సాగు రాష్ట్ర సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక హైదరాబాద్&zwn
Read Moreఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది బియ్యం సేకరణ ప్రక్రియను అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్
Read More15 రోజులే గడువు ఇచ్చిన సర్కార్.. నమోదుకు ఇయ్యాల్నే ఆఖరు
హైదరాబాద్, వెలుగు: రైతు బీమా నమోదు కోసం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. జులై 15న గైడ్ లైన్స్ ఇ
Read Moreవరదలతో ప్రత్యామ్నాయ పంటలు కష్టమే
పత్తి, కంది అదును దాటింది నిరుటితో పోలిస్తే 18 లక్షల ఎకరాలు తగ్గిన సాగు నీటమునిగిన 15 లక్షల ఎకరాలు హైదరాబాద్, వెలుగు : ఈ
Read Moreరైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్
సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఆరుబయటే వడ్లు పోయడంతో ధాన్యం తడిసి ముద్దయింది.
Read Moreవడ్ల పైసలు, రైతు బంధు ఇస్తలేరు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులు తిరిగి పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులకు పైసల్లేక ఇ
Read Moreవర్షాలకు దెబ్బతిన్న పునాస పంటలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పునాస పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చేన్లు జ
Read More3.85 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే
యాదాద్రి జిల్లాలోని రైస్మిల్లుల్లో 3.85 లక్షల టన్నుల ధాన్యం 25 రోజులుగా మూతబడిన మిల్లులు ఉపా ధి కోల్పోయిన 2 వేల మంది కార్మికుల
Read Moreయాసంగి వడ్ల పైసలు రాక పెట్టుబడుల కోసం రైతుల తిప్పలు
కామారెడ్డి, వెలుగు: ‘యాసంగి వడ్ల కాంటా కంప్లీట్ అయి వారాలు గడుస్తున్నాయి.. కానీ అమ్మిన వడ్ల పైసలు ఇంకా రాలేదు. వానాకాలం సీజన్ వచ్చింది. పంట
Read Moreవడ్లపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన
అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటేనే బియ్యం సేకరిస్తామన్న ఎఫ్సీఐ చర్యలకు వెనకాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 17 రోజులుగా ఆగ
Read Moreరైతుల పెట్టుబడి కష్టాలు
ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడి విత్తనాల నుంచి కోతల వరకు ఎకరానికి రూ.30 వేల ఖర్చు కూలీల నుంచి ట్రాక్టర్ల కిరాయిల దాకా అన్నీ పెరిగినయ్&zwnj
Read Moreరాష్ట్రంలోని రైస్ మిల్లులు నడవక 12వ రోజు
ఎక్కడి ధాన్యం అక్కడే మిల్లుల వద్ద వందలాది ధాన్యం లారీలు ఇగ చూస్తూ ఊరుకోమన్న మిల్లర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్ హైదరాబాద్&
Read More5,185 వడ్ల కొనుగోలు సెంటర్లు క్లోజ్
ఇప్పటివరకు కొన్నది 48 లక్షల టన్నులే హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తం
Read More












