paddy

అమ్ముదామంటే అగ్గువకు అడుగుతున్నరు

రాష్ట్రంలో 45 లక్షల టన్నుల దిగుబడి రూ.1800 లోపే చెల్లిస్తున్న మిల్లర్లు  క్వింటాలుకు రూ.500 పైగా లాస్ మంచిర్యాల, వెలుగు:ధాన్యం కొనుగో

Read More

జమ్మికుంటలో రోడ్లపైన రైతుల ఆందోళన

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంట మండలం ఇల్లందకుంట, కనగర్తి, శ్రీరాములపల్లి గ్రామాల నుంచి రైతులు తమ మండలానికి కేటాయించిన నాగంపేట రైసుమిల

Read More

బాయిల్డ్ రైస్ కోటా పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 6.05 లక్షల టన్నుల బాయిల్డ్​ రైస్ సేకరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్

Read More

వాన బుగులుతో నష్టానికే అమ్ముకుంటున్న రైతులు

పూర్తిగా ఓపెన్​ కాని ఐకేపీ సెంటర్లు.. ఓపెన్​ అయిన చోట కొనుగోళ్లు అంతంతే క్వింటాల్​కు 200 నుంచి 400 దాకా లాస్​ సెంటర్లు, కల్లాల్లో తడుస్తున్న వడ

Read More

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

రైతులు రాకను చూసి రైస్ మిల్లుకు తాళం కరీంనగర్ జిల్లా శాయంపేటలో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా శాయంపేట గ్రామం దగ్గరలోని ఓ రైస్

Read More

రైతులకు మద్దతు ధర లభించడం లేదు

సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కల్లాల్లో వడ్లు తడిసి రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్

Read More

వాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు

రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు..ఏం తెల్వదని..వాళ్లేదో రాసిస్తే చదవిపోయిండన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా సంగెం-గీసుకొండ మధ్య నిర్మిస్తున్న మెగ

Read More

రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా

Read More

తడిసిన వడ్లు కొనాలె

మహబూబ్ నగర్: ‘ఫామ్ హౌస్​లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇయ్యలె. కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను. ఇప్పటికే చాలా మంది రైతులు

Read More

రైతులు ఆందోళన చెందొద్దు

కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి మిల్లుల్లో ఎఫ్​సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం  రాష్ట్రం వడ్లు కొంటుంటే

Read More

అకాల వర్షాలకు నీట మునిగిన పంట

వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు కాంటాలు లేట్​ చేయడంతో నిండా మునిగిన రైతులు జగిత్యాల జిల్లా చెల్‌‌గల్‌‌లో డ్రైనేజీలో

Read More

టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలవుంతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపా

Read More