V6 News

paddy

కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో బండి.. రైతులను మోసం చేస్తుండ్రు

నిజామాబాద్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రైతులను మోస

Read More

వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లిస్తాం

నల్లగొండ: బహుజన రాజ్యాధికారం కోసం పేద ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మొదలుపెట్టిన

Read More

రా రైస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిస్తలె

రా రైస్ ఎగుమతిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా స్పష్టతనిస్తలేదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటులోని మంత్రి

Read More

పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు

పంజాబ్ తరహాలోనే  తెలంగాణలోనూ  కేంద్రం ధాన్యం  కొంటుందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇప్పటి వరకు  141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన

Read More

బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం  ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ధాన్య

Read More

బీజేపీపై ఉన్న కోపాన్ని రైతుల మీద చూపిస్తున్న కేసీఆర్

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొ

Read More

 వరి సాగు.. వడ్ల కొనుగోళ్లపై తాపకో మాట

హైదరాబాద్, వెలుగు: వరి సాగు, వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ గడిచిన రెండేండ్లలో రకరకాలుగా మాట మార్చారు. రైతులు కోటి ఎకరాల్లో వరి వేసినా.. ప్రతి గింజ కొం

Read More

వరి కొనుగోలుకు కాంగ్రెస్ ఐదు అంచెల కార్యక్రమాలు

వరి కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ ఐదు అంచెల కార్యక్రమాలు చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత  చిన్నారెడ్డి. ధాన్యం  కొనుగోలులో  రాష్ట్ర క

Read More

వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు

కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత

Read More

పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస్తారు

వడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పంట కొనకపోతే రైతులే కేసీఆర్ కు  ఉరేస

Read More

హనుమాన్ భక్తులను లాఠీలతో కొడ్తారా?

సీపీవా ... రౌడీవా? కేసీఆర్ ఆదేశాలతోనే ఈ దాడులు కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నడు వరి వేస్తే ఉరి అని ఆయనే అన్నడు కేంద్రం  ధాన్యాన్ని కొంటుంది

Read More

పేదలకు ధరణి పోర్టల్​ యమపాశంలా మారింది

సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్​రెడ్డి గజ్వేల్​ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్/ మనోహరాబాద్​, వ

Read More