
paddy
వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం
ధర్మపురి, వెలుగు: వడ్లు తూకం వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్ లో డబ్బులు పడలేదని ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం
Read Moreసర్కారు వద్దన్నా.. అందరూ వరే వేస్తున్రు
సర్కారు వద్దన్న ఇతర పంటలేయలేక వరికే మొగ్గు 5 లక్షల ఎకరాలకు చేరిన నాట్లు హైదరాబాద్, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దు.. కొనుగోలు కేంద
Read Moreత్వరలో వరి రైతులకు మంచి రోజులొస్తయ్
ఒక్క ఫోన్ తో సీఎం కేసీఆర్,కేటీఆర్,టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తానన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోన్నారు.
Read Moreకేసీఆర్ రైతులకు బతుకు లేకుండా చేస్తుండు
వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. వరి కొనని ముఖ్యమంత్రి తమకొద్దన్నారు. కేసీఆర్ ఏడ
Read Moreవానాకాలంలో రికార్డు స్థాయిలో వడ్లు కొన్నాం
రైతుల ఖాతాల్లో రూ.10,394 కోట్లు వేశాం: గంగుల హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్లు రికార్డు స్థాయిలో కొన్నామని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ అ
Read Moreయాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదు
వనపర్తి, వెలుగు: యాసంగిలో రైతులు వరి వేస్తే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో న
Read Moreవిశ్లేషణ: రైతులకు ఉరే గతి అన్న కేసీఆర్ ఎట్ల వరి వేసిన్రు?
‘వరి వేస్తే ఉరే.. మీ పంటకు మీరే బాధ్యులు’ అని రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. కానీ, తన ఫాంహౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వ
Read Moreవరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?
మొన్నటి వరకు వరిని పండుగగా చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం .. ఇప్పుడు వరిని దండుగ అనడం విడ్డూరంగా ఉంది. చివరి గింజ వరకు కొంటామని ఎన్నోసార్లు పరకటించిన రాష
Read Moreకొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే
కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతుల తిప్పలు హైదరాబాద్, వెలుగు: వడ్లు అమ్మడం నుంచి పైసలు చేతికొచ్చేదాకా రైతులకు అడుగడుగునా తిప్పలే ఎదురైతున్నయి
Read Moreకేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ
నిలదీస్తున్న విపక్షాలు, రైతులు డిఫెన్స్ లో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ లోని 150 ఎకరాల్లో వరి సాగు చేయటంపై విమర్శలు చుట్ట
Read Moreమరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్ క్లియర్
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 61.52 లక్షల టన్నుల ధాన్యం సేకరణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం వడ్ల కొనుగోళ్లకు కే
Read Moreరైతులను వరి వద్దని.. నువ్వెందుకు 150 ఎకరాల్లో వేశావ్..
మోడీ, కేసీఆర్ కలిసి రైతులకు ఉరి శిక్ష విధించారని ఫైర్ అయ్యారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చివరి గింజ వరకు వడ్లను కోంటా అన్న కెసిఆర్
Read Moreకేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం
మా ఆవేదన దేశమంతా తెలిసేలా నిరసన వ్యక్తం చేస్తాం కేంద్రం కొంటామనే వరకు పోరాడుతూనే ఉంటాం మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: వానాకాలంలో పండిన ప్
Read More