paddy
వడ్లు కొనకుండా చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కారు
60 లక్షల టన్నుల సేకరణకు 2 నెలల కిందనే ఓకే చెప్పిన కేంద్రం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 10 లక్షల టన్నులే.. ప్రభుత్వ పెద
Read Moreవడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ కేసీఆర్ ధర్నా
రాష్ట్ర కేబినెట్తో పాటు ధర్నాచౌక్కు.. పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారు
Read Moreమరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగి
Read Moreకమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ
Read Moreహుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు
తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్త
Read Moreరాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు
ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల బియ్యం (60 లక్షల టన్నుల వరి ధాన్యం) సేకరించేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Read Moreరైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreధాన్యం కొనకపోతే పార్లమెంట్ని స్తంభింపచేస్తాం
వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే.. పార్లమెంట్ ని స్తంభి
Read Moreఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి
హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార
Read Moreవడ్లు కేంద్రమే కొనాలంటూ.. ధర్నా చౌక్లో ఇయ్యాల కేసీఆర్ ధర్నా
ఆందోళనలకు సీఎం నేతృత్వం ధర్నా తర్వాత రాజ్భవన్కు వ
Read Moreసొంత పార్టీ నాయకులను కొన్నచరిత్ర టీఆర్ఎస్ది
తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ఎక్కువ పోరాటం చేశానన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశ చరిత్రలో అసాధారణ ఎన్నికన్నారు.
Read Moreవెంటాడుతాం, వేటాడుతామనే సీఎం రాష్ట్రానికి వద్దు
సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడబోమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ హుందా తనాన్ని తగ్గించుకోవద్దని..సీఎం పదవికి మచ్చ తీసుకుర
Read Moreధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం
నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి
Read More