paddy

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయెల్ క్షమాపణలు చెప్పాలె

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Read More

తెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో వడ్ల సేకరణ ప్రారంభం

తెలంగాణ మినహా.. ఇయ్యాల్టి నుంచి 3 రాష్ట్రాల్లో ప్రారంభం హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ మినహా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ ర

Read More

1.8 లక్షల క్వింటాళ్ల వడ్లు మాయం

ఎఫ్‌‌సీఐ తనిఖీల్లో బయటపడిన బాగోతం రైస్ మిల్లుల నిల్వల్లో తేడాలు   40 మిల్లుల్లో 4.53 లక్షల బస్తాలు గాయబ్    2,320 మి

Read More

వడ్ల పోరాటానికి రాహుల్ వస్తడు

ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటారన్న రేవంత్​ కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా వర్తిస్తుందన్న పీసీసీ చీఫ్ ఢిల్లీలో రాహుల్​ను కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నే

Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి

ఖమ్మం: వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లాలోని చింతకాని మండలంలో భ

Read More

తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం   

న్యూఢిల్లీ, వెలుగు: మొన్న వానాకాలం సీజన్ లో తెలంగాణ నుంచి 70 లక్షల 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం రూ

Read More

కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ పంచాయతీ

మంత్రి కేటీఆర్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడని అన్నారు ఎంపీ అర్వింద్. కేసీఆర్ కుటుంబంలో గత 18 నెలలుగా సీఎం కుర్చీ పంచాయతీ నడుస్తోందని చెప్పారు. . కొడుకును

Read More

నిరుటి యాసంగి వడ్లే..  మిల్లింగ్​ చెయ్యలే!

ఎఫ్​సీఐకి ఇంకా 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని ఇయ్యని సర్కార్​ ఏడేండ్లుగా బాయిల్డ్​ రైస్​ మిల్లింగ్​ కెపాసిటీనే పెంచుతున్న ప్రభుత్వం రోజూ 41,166 ట

Read More

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంత్రిగా కాకుండా ప్రైవేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మీరు కొంటె కొనండి లేదంటే..ప్రజలకు న

Read More

ఐదుసార్లు అవమానించినా భరించినం

సీఎం కేసీఆర్ సూచన మేరకు పీయూష్ గోయల్‎ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ

Read More

వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతోంది

పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే రైతులకు ఆందోళన చెందొద్దు ఎప్ సీఐ గోదాముల్లోని బియ్యాన్ని కుక్కులు, పందుల తింటున్నాయి వ్యవసాయ మంత్రి నిరంజన

Read More

ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను

Read More