srikakulam
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreఅమ్మాయికి ఫోన్ చేసి… బ్లాక్ మెయిల్ చేసిన సబ్ ఇన్ స్పెక్టర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్.ఐ ఆడియో టేపులు స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు శ్రీకాకుళం: పొందూరు ఎస్.ఐ రామకృష్ణ ఓ అమ్మాయికు ఫోన్ చేసి అ
Read Moreశ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య
లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపుతోంది. . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు న
Read Moreతమిళనాడు నుంచి శ్రీకాకుళం చేరుకున్న శ్రామిక్ రైలు
తమిళనాడు నుంచి వలస కార్మికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు ఇవాళ(మంగళవారం) ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. ఈ రైలులో 889 మంది వలస కార్మికులు వచ్చారు. వీరిలో 635
Read Moreలారీని ఢీ కొట్టిన కారు…ఇద్దరి మృతి
శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట దగ్గర ఇవాళ(సోమవారం) తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్
Read Moreబ్రిడ్జి కింద కాపుకాసి పట్టుకున్నారు: అక్రమంగా మద్యం, నాటు సారా తరలింపు
శ్రీకాకుళం : సీక్రెట్ గా మద్యం, నాటు సారా తరలిస్తున్న వారిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ సంఘటన శ్రీకాకుళం జ
Read Moreపడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీకి 90 మంది
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను కఠినంగా అమలుచేస్తుండటంతో వాహనాలు లేక ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకోవాలని వివిధ మార్
Read Moreశ్రీకాకుళంలో ఆటో బోల్తా.. నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరి జంక్షన్ వద్ద ఆటో, బైక్ ఢీకొన్నాయి. దాంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్త
Read Moreకరోనాతో శ్రీకాకుళం వాసి మృతి!
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం
Read Moreపోలీసుల వేధింపులకు మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ ధనలక్ష్మీ కుమారుడు అవినాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ అవినాష్ ఎచ్చర్ల పోలీస్
Read More