Telangana
ప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్
Read Moreమియాపూర్లో విషాదం.. ఫోన్ మాట్లాడుతుండగా ఐదో అంతస్తు నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: మియాపూర్లోని మయూరి నగర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి చెందింది. అపార్ట
Read Moreకేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ
హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 22) సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీ
Read Moreతిరుమలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అధిక చార్జీలు వసూల్ చేస్తోన్న 25 వాహనాలు సీజ్
తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి
Read Moreయూరియా కొరత రైతులకు లేదు.. ఓన్లీ కేటీఆర్, BRS పార్టీలోనే షార్టేజ్: మంత్రి వివేక్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేదని.. కేవలం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సోమవారం (జూన్ 22) చ
Read Moreతండాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అర్బన్/మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్
Read Moreతెలంగాణలో.. కర్ణాటక సాగుపద్ధతి.. వ్యవసాయం.. లాభదాయక వ్యాపారం..!
ఒకప్పుడు వ్యవసాయం అంటే వర్షాలపై ఆధారపడే జీవనాధారం. ఇప్పుడు అదే వ్యవసాయం పెట్టుబడి, ప్రణాళిక, సాంకేతికత, మార్కెటింగ్తో కూడిన లాభదాయక వ్యాపా
Read Moreఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు..జూలైలో 10 కోట్లు రిలీజ్
ఆ తర్వాత ప్రతి నెలా పెంచుతూ ఇచ్చేందుకు ఈడీల కమిటీ హామీ 2019 సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతకూ ఓకే ఆర్టీసీకి అదనంగా 2 వేల
Read Moreతెల్లారితే నీట్ ఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్లో యువతి సూసైడ్
హైదరాబాద్: పరీక్షల ఒత్తిడికి మరో ప్రాణం పోయింది. నీట్ ఎగ్జామ్ ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ల
Read Moreమీటింగ్ సెట్ చేయండి: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో లేఖ
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పా
Read Moreటికెట్ లేకుండా రైలు ఎక్కితే బాదుడే: జరిమానా భారీగా పెంచిన రైల్వే శాఖ..!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానాను రూ.500కు పెంచింది. అనధికారిక, టిక్కెట్ లేన
Read Moreమా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోం.. పవన్ కల్యాణ్పై కవిత హాట్ కామెంట్స్
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై టీఆర్ఎస్ చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి సంతోషిస్తాం.. కానీ
Read Moreక్రికెటర్కు కన్నీటి వీడ్కోలు.. అంతిమయాత్రలో బ్యాట్, బాల్తో నివాళులు
Ahmedabad: క్రీడలపై ఒక వ్యక్తికి ఉండే ప్రేమ అతను చనిపోయిన తర్వాత కూడా ఎలా నిలిచిపోతుందో చూపించే ఒక అత్యంత హృదయవిదారకమైన సంఘటన అహ్మదాబాద్లో చోటు
Read More












