Telangana
బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్
మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్గా తప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింద
Read Moreజూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్.. నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లనున్న బీఎల్ వోలు
ఫొటోలతో కూడిన ప్రింటెడ్ ఎన్యుమరేషన్ ఫామ్లలో వివరాల నమోదు రాష్ట్రంలో 68 శాతం పూర్తయిన ప్రీ-సర్ మ్యాపింగ్ ఆన్లైన్లోనూ వివరాల నమోదుక
Read Moreడీటీవో మృతిపై విచారణ వేగవంతం..రేపు (జూన్ 26) ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, వెలుగు: డీటీవో వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై రవాణా శాఖ విచారణను వేగవంతం చేసింది. విచారణ అధికారిగా నియమితులైన జేటీసీ చంద్రశేఖర్
Read Moreతమిళనాడు సీఎం విజయ్తో నిర్మాత దిల్ రాజ్ భేటీ
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్తో ప్రొడ్యూసర్ దిల్ రాజ్ భేటీ అయ్యారు. చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లిన దిల్ రాజ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
Read Moreఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో మాదే గెలుపు : మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ఖతమైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస
Read Moreతెలంగాణలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు..ఈ 10 జిల్లాల వాళ్లు జాగ్రత్త
తెలంగాణలో నైరుతి రుతుపావనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు తెలంగాణ అంతటా ఈ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే
Read Moreగంగారంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తింపు
కొత్తగూడ (గంగారం), వెలుగు: నీతి ఆయోగ్ స్కీమ్లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్
Read Moreప్రధాని మోడీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్
Read Moreమియాపూర్లో విషాదం.. ఫోన్ మాట్లాడుతుండగా ఐదో అంతస్తు నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: మియాపూర్లోని మయూరి నగర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి యువతి మృతి చెందింది. అపార్ట
Read Moreకేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ
హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూన్ 22) సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ అయ్యారు. న్యూఢిల్లీ
Read Moreతిరుమలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అధిక చార్జీలు వసూల్ చేస్తోన్న 25 వాహనాలు సీజ్
తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి
Read Moreయూరియా కొరత రైతులకు లేదు.. ఓన్లీ కేటీఆర్, BRS పార్టీలోనే షార్టేజ్: మంత్రి వివేక్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేదని.. కేవలం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. సోమవారం (జూన్ 22) చ
Read Moreతండాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అర్బన్/మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్
Read More












