Telangana
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం.. ఒకేరోజు ఐదుగురు అదృశ్యం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. శనివారం (మార్చి 7) ఒకేరోజు ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. వివరాల ప్రకారం.. కామ
Read Moreగణపతి లొంగిపో.. మీ ప్రాణాలకు మాది భద్రత: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్: ఆయుధాలతోనే సమస్యలు పరిష్కారం కావని.. ఎంత పెద్ద సమస్య అయినా చర్చలే పరిష్కారమని సీఎం రేవంత్ అన్నారు. శాంతి మార్గాన్ని మహాత్మ గాంధీ ప్రపంచానిక
Read Moreసీఎం రేవంత్ ఎదుట AK 47 తుపాకులతో లొంగిపోయిన మావోయిస్టులు
హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. 2026, మార్చి 7న తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Read Moreకేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే..కళాకారుల పాటలతోనే సాధ్యమైంది : ఎంపీ ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు : ‘తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదు, కళాకారుల పాటలతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది, ఒక్క పా
Read Moreసివిల్స్ ఫలితాల్లో.. సత్తాచాటిన జనగామ యువకుడు
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు.జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చపహాడ్ గ్రామానికి చెందిన బానోత్ భరత్ కుమార్ సివిల్స్లో ర్యా
Read Moreగల్ఫ్ కుటుంబాల్లో యుద్ధ భయం .. తెలంగాణ నుంచి 15 లక్షలమంది కార్మికులు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి క
Read Moreఉపాధిలో అక్రమాలపై ఉక్కుపాదం!..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
మరో 314 మందిపై సస్పెన్షన్ వేటు 20 వేల మందికి జరిమానా.. రూ.5.96 కోట్లు రికవరీ అక్రమాలకు పాల్పడి
Read Moreఇవాళ(మార్చి6) సీఎం రేవంత్ కు సన్మానం
నేడు సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం హైదరాబాద్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసు
Read Moreనా కొడుకు పెళ్లి రండి: జగన్కు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం
హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్
Read Moreకరెంట్ మస్తు వాడిన్రు... విద్యుత్ వినియోగంలో తెలంగాణ నయా రికార్డ్..
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయికి చేరుకుంది. మార్చి 3న మంగళవారం ఉదయం 11:01 గంటలకు 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైంది
Read Moreమనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయి: మంత్రి వివేక్
హైదరాబాద్: మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెం
Read Moreతిరుమలలో భక్తుల ఘర్షణ.. క్యూ లైన్లోనే కొట్టుకున్న రెండు కుటుంబాలు
తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి
Read Moreఏపీ.. ఈ నీటి ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి : బోర్డుకు లేఖ రాయనున్న తెలంగాణ
విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ రూ.47,776.50 కోట్ల ప్రాజెక్టులను చేపట్టినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మాత్
Read More












