Telangana
ప్రతి గింజ వరకు కొంటాం..తడిసిన ధాన్యానికి కూడా మద్ధతు ధర: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతులు పండించ
Read Moreతిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘ
Read Moreగాంధీభవన్లో రగడ : ఫిరోజ్ ఖాన్పై చేయిచేసుకున్న ఉస్మాన్ హాజ్రీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. కార్యకర్తలు,
Read Moreకాసేపట్లో SRH vs RR మధ్య టఫ్ ఫైట్.. వైభవ్, ట్రావిస్ హెడ్ పైనే అందరి దృష్టి
SRH vs RR: న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కాసేపట్లో జరగబోయే
Read Moreరాజస్థాన్ vs ఆరెంజ్ ఆర్మీ మధ్య హై-ప్రెజర్ పోరు.. పిచ్ రిపోర్ట్, వాతావరణం ఇదే!
SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ముల్లాన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట
Read Moreతెలంగాణలో మరోసారి ఈడీ దాడులు
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. బుధవారం (మే 27) కరీంనగర్, హైదరాబాద్లోని పలువురు ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇల్లు
Read Moreదళితులను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు: హరీష్ రావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్
హైదరాబాద్: కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం (మే 26
Read Moreనీటి మీద రాజకీయాలు చేయొద్దు.. మంచి నీళ్లను మిస్ యూజ్ చేస్తే పెనాల్టీలు వేస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్: మంచి నీళ్లను మిస్ యూజ్ చేస్తే పెనాల్టీలు వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గత పదేళ్లలో సరిగ్గా తాగు నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్ర
Read Moreమావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్.. భార్యతో కలిసి అగ్రనేత పసునూరి నరహరి సరెండర్
హైదరాబాద్: పతనం అంచుల్లో ఉన్న మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ పసూనూరి నరహరి అలియాస్ సం
Read Moreశామీర్పేట్ MRO కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎమ్మార్వో డ్రైవర్
మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో సుచరిత డ్రైవర్ను రెడ్హ్యాండెడ
Read Moreతెలంగాణలో నిప్పుల కుంపటి.. వడదెబ్బతో 22 మంది మృతి.. వివరాలు ఇవే..!
వెలుగు నెట్వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వడదెబ్బత
Read Moreరెండు నెలల కిందటే ప్రేమ పెండ్లి... అంతలోనే మృత్యు లోకాలకు...
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్పరిధిలో ఓ యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఘట్కేసర్ మండలం ముత్వెల్లిగూడకు చెందిన రాజగోని మంజుల బిడ్డ సోని(19) రెండు
Read Moreతెలంగాణలో ఫస్ట్ టైం.. వడగాల్పులపై రెడ్ అలర్ట్.. ఈ ఐదు జిల్లాల వాళ్లు బీ కేర్ ఫుల్
తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాలులు క్రమక్రమంగా పెరుగుతూ రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. మరో నాలుగు
Read More












