Telangana
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, టీ20 వరల్డ్ కప్-2026 విన్నింగ్ టీమ్ మెంబర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. టీ20 ప్రపంచ కప్-2026 గెలుచుకుని హై
Read Moreరాబోయే మూడేండ్లలో నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: రాబోయే మూడేండ్లలో నల్గొండ పట్టణంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం
Read Moreఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ మృతి
హైదరాబాద్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ (88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని సొ
Read Moreమాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగింపు
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో
Read Moreరోడ్డు పక్కన ఆడి కారు ఆపి.. భోజనం చేస్తున్న వాళ్ల మీదుగా వెళ్లిన లారీ
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై కారు ఆపి భోజనం చేస్తున్న వారిపైకి కంటైనర్ దూసుకెళ్లింద
Read Moreఅభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు సింహ భాగం: సీఎం రేవంత్
హైదరాబాద్: అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంజ
Read Moreతెలంగాణ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం (మార్చి 15) సంగారెడ్డి జిల్లాలో కోమటిరెడ్
Read Moreరైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్: ఉగాది పండగ వేళ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2026, మార్చి 22న ఈ సీజన్ రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల
Read Moreనల్లగొండ జిల్లా నాంపల్లిలో ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్.. ఐదుగురికి సీరియస్
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంపల్లి మండలం దేవతపల్లి గేట్ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కకడే నలుగురు మరణించార
Read Moreడిజిటల్ జనగణన..తెలంగాణలో తొలిసారి పేపర్ లెస్ విధానంలో సెన్సస్
రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్ విధానంలో సెన్సస్ ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్ మే11 నుంచి జూన్ 9 దాకా హ
Read Moreజనగణన వివరాలు చెప్పకుంటే రూ. వెయ్యి జరిమానా
తెలంగాణలో రెండు దశల్లో జనగణన కొనసాగుతుందని సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంట
Read Moreతెలంగాణలో గ్యాస్ కొరత లేదు.. బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని.. గ్యాస్ బండలు చాలా ఉన్నాయని.. కస్టమర్లు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తె
Read Moreకామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి.. కేంద్ర మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్
Read More












