Telangana
రాజకీయాలకు అతీతంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తం: మంత్రి వివేక్
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (మే 19) సంగారెడ్డి
Read Moreమే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2026, మే 23న సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని మంగళవారం (మే 19) శంకర్ వె
Read Moreఆదిలాబాద్ జిల్లాలో బస్సు ఢీకొని దంపతులు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఉట్నూర్ మండలం ఎంద గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో ఈ దుర్ఘటన చోట
Read Moreహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థల
Read Moreజాతీయ రాజకీయాల్లోకి సరే.. తెలంగాణ బాగుపడేదెన్నడు?
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళదామనుకున్నారు! కానీ ఆయనకు అదో చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇపుడు రెండో ముఖ్
Read Moreఎండ మంట.. ఉక్కపోత.. తెలంగాణలో అత్యధికంగా టెంపరేచర్లు, హీట్ వేవ్స్ రికార్డ్
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు, హీట్వేవ్స్ అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీలు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్,
Read MoreTRS జెండా గద్దె మోడల్ ఆవిష్కరణ.. నెల రోజుల పాటు జెండా పండుగ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవా
Read Moreగజ్వేల్ దగ్గర రోడ్డు ప్రమాదం.. బైక్పై వెళ్తున్న భార్యభర్తలు చనిపోయారు
సిద్దిపేట: కారు ఢీకొని బైక్పై వెళ్తున్న భార్యభర్తలు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గజ్వేల్
Read Moreచెన్నూర్లో వివాహిత దారుణ హత్య.. పోలీస్ స్టేషన్పై మృతురాలి కుటుంబ సభ్యుల దాడి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఏళ్ళక్కపేట గ్రామంలో దారుణం జరిగింది. చల్ల శారద (24) అనే వివాహితను అతి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగుల
Read Moreసర్ తర్వాతే గ్రేటర్ ఎన్నికలు!..అక్టోబర్ 1 న తుది ఓటర్ జాబితా
జీహెచ్ఎంసీ సహా ఐదు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ముగిసిన పాలకవర్గాల గడువు ఈ ఏడాది చివర్లోనే జరగనున్న ఎన్నికలు అక్టోబర్ 1న తుది ఓటర్
Read Moreజూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
రెండు లక్షల కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది: మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొత్త
Read Moreనా కొడుకు అరెస్ట్ కాలేదు.. పోలీసుల విచారణకు హాజరైండు: బండి సంజయ్
హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసులో గందరగోళం నెలకొంది. భగీరథ్ను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించగా.. తన కుమారుడే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ
Read Moreచట్టంపై గౌరవంతోనే నా కొడుకును పోలీసులకు అప్పగించిన: బండి సంజయ్
పోక్సో కేసులో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కొడుకు భగ
Read More












