Telangana

కొంత బెటర్ : ఎండలు తగ్గుతాయి.. అక్కడక్కడ వర్షాలు

తెలంగాణలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కొంత ఉపశమనాన్ని కలిగించే వార్త చెప్పింది. ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి జరగడం మేలు కదా అన్నట్లుగ

Read More

సెప్టెంబర్ 7 నుంచి  టీచర్లకు ‘స్పెషల్ టెట్’

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తూ ఇంకా టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్

Read More

గ్రంథాలయాల్లో మూడున్నర దశాబ్దాలుగా నో రిక్రూట్ మెంట్.. ఏజ్ లిమిట్ దాటిపోతుందని క్యాండిడేట్ల ఆందోళన

గ్రంథాలయాల్లో పోస్టుల కోసం ఏండ్లుగా ఎదురుచూపులే.. మూడున్నర దశాబ్దాలుగా నో రిక్రూట్ మెంట్ రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్స

Read More

కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు

భారీ అల బోటును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి గండిపేట, వెలుగు: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్&

Read More

హుస్సేన్ సాగర్‎లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం

ట్యాంక్ బండ్, వెలుగు: ఫస్ట్ ఐఎల్ సీఏ ఓపెనింగ్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ చాంపియన్ షిప్‎తో పాటు 40వ వైఏఐ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు హుస్సేన్ సాగర్

Read More

ఫండ్స్, పర్మిషన్ల కోసం రాజకీయాలకతీంగా గళమెత్తాలి: ఎంపీలకు సీఎం పిలుపు

ఫండ్స్, పర్మిషన్ల కోసం  కొట్లాడండి.. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

జులై 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ సారె’ సమర్పణ ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి 'సారె సమర్

Read More

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోం శాఖ కీలక గుర్తింపు 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోం శాఖ నుంచి కీలక గుర్తింపు లభించింది. భోగాపురం

Read More

MP వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించిండు: మంత్రి వివేక్

మంచిర్యాల: ఎంపీ వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి తెలంగాణకు తాడిచెర్ల మైన్ సాధించాడని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అతడి కృషి వల్లే కేంద్రం ప్రభుత్వం

Read More

మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీ విద్యార్థులకు ప్రత్యేక మెగా జాబ్ మేళా

హైదరాబాద్: మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) విద్యార్థుల కోసం ప్రత్యేక మెగా జాబ్ మేళా నిర్వహించారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఈ

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ఒకరికి సీరియస్

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం (జులై 12) రాత్రి మహబూబ్

Read More

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తం: హరీష్ రావు

హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల

Read More