Telangana
నిర్మల్ జిల్లాలో పెళ్లి వాహనం బోల్తా: 15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తోన్న బొలెరో పికప్ వాహనం కొండాపూర్ బైపాస్ దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇందు
Read Moreశంషాబాద్లో ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృతి
హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్లోని పెద్ద షా
Read Moreనిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. ఇందల్వాయి శివారులో కారుపై అటాక్ చేసి హత్య చేశారు. అనంతరం పోలీ
Read Moreరాజేంద్ర ప్రసాద్కు కాంతారావు అవార్డు
భారత కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్లో నటప్రపూర్ణ కత్తి కా
Read Moreహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా జీవన్ రెడ్డి..!
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొత్త సెక్రటరీగా ఎం. జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.ఈ పోస్
Read Moreకరెంట్ షాక్తో నలుగురు మృతి
మంచిర్యాల జిల్లాలో ఇనుపస్టాండ్ తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు.. వికార
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి సీరియస్
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి పట్టణ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
Read Moreనేర స్వరూపం మారుతున్నది.. పోలీసులు అప్గ్రేడ్ కావాలి: సీఎం రేవంత్
మనకున్న రిసోర్స్ల ద్వారానే టెక్నికల్ 
Read Moreతెలంగాణ విమెన్స్ రగ్బీ లీగ్ విన్నర్ బ్లాక్ ఆర్చర్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమెన్స్ రగ్బీ లీగ్ రెండో సీజన్లో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ చాంపియన్గా ని
Read Moreహైదరాబాద్లో జుట్టు ఎక్కువ ఉందని విద్యార్ధికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్
హైదరాబాద్: జట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి ప్రధానోపాధ్యాయుడు గుండు కొట్టించాడు. దేవుడి మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు వి
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం
భద్రాద్రి కొత్తగూడెం: అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి ఓ ఇంట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్
Read Moreనిర్మల్ జిల్లాలో బైక్ డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు స్పాడ్ డెడ్
నిర్మల్: బైక్ డివైడర్ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రం
Read Moreమైలార్ దేవ్పల్లి PS పరిధిలో హిట్ అండ్ రన్.. బైక్ను ఢీకొట్టి 200 మీటర్ల లాక్కెళ్లిన కారు
హైదరాబాద్: మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. బైక్ను ఢీకొట్టిన కారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంబ
Read More












