
Telangana
ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల ఏజ్ 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అక్టోబర్ 19న ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో
Read Moreబీసీ బంద్కు ప్రధాన పార్టీల అగ్ర నేతలు దూరం
ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీశ్రావు సదర్ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేట్ కార్యక్రమాల్లో రాంచందర్ రావు ఇద్దరు ముగ్గురు మంత్రులదీ అదే తీరు
Read Moreనిండు గర్భిణిని చంపిన మామ.. కుమ్రంభీం జిల్లాలో పరువు హత్య
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలిపై కక్ష గొడ్డలితో నరికి మర్డర్ &nb
Read Moreతెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు
42% కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతోరాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మద్దతుగా కదిలివచ్చిన ప
Read Moreచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్..అభివృద్ధి పనులు పరిశీలన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సుప్రీం కోర్టు రిజర్వేషన్ లను ఆప
Read Moreవైన్స్ షాపు టెండర్లకు ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు
తెలంగాణలో వైన్స్ షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2620 మద్యం షాపులకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అ
Read Moreబీసీ రిజర్వేషన్లపై అన్ని వేళ్లూ బీజేపీ వైపే.!
రాజ్ భవన్ ముందు బైఠాయించిన సీపీఎం అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలంటున్న డిప్యూటీ సీఎం రామచందర్రావు ముందుకు రావాలన్న భట్టి వి
Read Moreఖమ్మం సిటీలో ఆకట్టుకునే ఆకృతుల్లో మట్టి ప్రమిదలు
అప్పుడే దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ నిర్వహణలో కీలకమైన మట్టి ప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం సిటీలోని ప్రకాశ్ నగర్
Read Moreగుడ్ న్యూస్ : నల్సార్ లా యూనివర్సిటీలో తెలంగాణకు 50 శాతం కోటా
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువార
Read Moreకర్నాటకలో ఆరెస్సెస్ యాక్టివిటీస్ కు కొత్త రూల్స్..మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్ తప్పనిసరి
మార్చ్, ఈవెంట్లకు పర్మిషన్తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రియాంక్ ఖర్గే లేఖలతో చర్యలు బెంగళూరు: ఆరెస్సెస్ య
Read Moreబీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తాం.. రాజ్యాధికారం వచ్చేవరకు పోరాటం ఆగదు: MP ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తామని రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చ
Read Moreరవాణా శాఖ సర్వర్ డౌన్.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన RTA సేవలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడంతో ఆర్టీఏ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి.
Read More