Telangana
నగరంనడిబొడ్డున చెత్త డంపు ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం
రోజూ 40 టన్నుల చెత్తను తీసుకొస్తున్న వందలాది ఆటోలు, ట్రాక్టర్లు చెత్త తరలింపుతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం..
Read Moreక్రిటికల్మినరల్స్ మైన్స్పై సింగరేణి గురి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో.. మూడు బ్లాక్లలో బిడ్స్ వేసేందుకు కసరత్తు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్రిటికల్ మినరల్స్ విభాగంలోకి సింగరేణి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు బొగ్గు, విద్యుత్ ఉత్పత్తికే ప్రాధా
Read Moreఆర్ఆర్ఆర్, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయండి: ఎంపీ చామల న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్&
Read Moreవిద్యార్థులకు గంటపాటు ‘నో ఫోన్-నో టీవీ’.. మందమర్రి ఫిల్టర్ బెడ్ ప్రైమరీ స్కూల్
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఫిల్టర్బెడ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం పెంపొందించడం,
Read Moreఅమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ..మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయం : సీఎం రేవంత్ రెడ్డి
ఎఫ్ఎల్ఓ తరహాలో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్లాన్ ఫ్యూచర్ సిటీలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకరం స్థలం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ రజతోత్సవ కా
Read Moreచెన్నూరులో రూ.10కోట్ల విలువైన ఆలయ భూమి స్వాధీనం
చెన్నూర్, వెలుగు: చెన్నూరులో కబ్జాకు గురైన సుమారు రూ.10కోట్ల విలువైన జగన్నాథ స్వామి ఆలయ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మ
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక మంచిర్యాల జిల్లా రామకృ
Read Moreసూపర్ ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సూపర్ ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఇరిగేషన్, సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల
Read Moreజనగామలో జనాభా వృద్ధి తక్కువే.. 15 ఏండ్లలో 6 శాతమే పెరుగుదల
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో జనాభా వృద్ధి రేటు మందగించింది. గడిచిన 15 ఏండ్లలో జిల్లా వ్యాప్తంగా కేవలం 6 శాతమే జనాభా పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయ
Read Moreఅడుగంటిన బావుల్లో భగీరథ యత్నం.. ఎల్నినో ప్రభావంతో కొత్త బావులు, బోర్లపై రైతన్నల దృష్టి
కరీంనగర్/శంకరపట్నం, వెలుగు: వర్షపాత లోటుతో కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి.. బోర్లు వట్టిపోతున్నాయి.. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో
Read Moreవరి వద్దు.. ఆరుతడి పంటలే వేయాలి.. రైతులకు మంత్రి వివేక్ కీలక సూచనలు
వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలనే వేయాలని... ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు మంత్రి వివేక
Read Moreజూలై 27న తుంగభద్ర కమిటీ మీటింగ్..ఢిల్లీలోని సీడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం
రాష్ట్రాలకు కేంద్రం సమాచారం హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 27వ తేదీన త
Read Moreటెట్ పరీక్షా విధానాన్ని సమీక్షించాలి..కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ
హైదరాబాద్, వెలుగు: టెట్ పరీక్షా విధానంలో లోపాలున్నాయనీ, వెంటనే సమీక్షించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత టెట్ విధానం టీచ
Read More












