Telangana
ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు
రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లోని పోచమ్మ దేవాలయంలో చోరీ తీవ్ర కలకలం రేపింది. సోమవారం (జులై 27) అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చోరీకి పాల్
Read Moreరాష్ట్రంలో ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు.. అల్పాహార పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
మధిర, వెలుగు: రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉదయం పౌష్టికాహారాన్ని అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వి
Read Moreమణుగూరు ఓసీ సింగరేణికే దక్కాలి.. వేలం నుంచి జెన్కో వెంటనే తప్పుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డీప్సైడ్ ఎక్స్ టెన్షన్ బ్
Read More‘సర్’పై మరింత ఫోకస్ పెట్టండి.. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోవద్దు: రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్టానం దిశా నిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి హైకమాండ్ దిశా న
Read Moreతాడిచర్ల- 2 ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
స్థానికులకే వెయ్యి ఉద్యోగాలు కల్పించాలి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని రిక్వెస్ట్ తెలంగాణలో వరల్
Read Moreబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత
Read Moreమూతపడ్డ మిల్లులకూ సీఎంఆర్.. 225 కోట్ల విలువైన వడ్లు మాయం..!
సూర్యాపేటలో మిల్లర్లు, అధికారుల బాగోతం బట్టబయలు రాష్ట్రంలో వారం రోజులుగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు
Read Moreరాష్ట్రంలో 9 వేల గ్రామాలపై ‘ఎల్నినో’ పంజా.. పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న బావులు, బోర్లు తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్ర
Read Moreరైతులకు గుడ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాల పంపిణీ ఒక్కోచోట 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లు  
Read Moreతెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్.. కుటుంబ ధ్రువీకరణ కష్టాలకు చెక్పెట్టేందుకు కొత్త సేవలు
దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే సర్టిఫికేట్ మీసేవా ద్వారా అందుబాటులోకి కొత్త సేవలు రేషన్ కార్డ్ ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్ర
Read Moreమలబార్ స్టోర్లలో ఆషాడం ఆఫర్లు
హైదరాబాద్, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్
Read More21 ఏండ్లకే యువతను పోటీకి అర్హులను చేస్తం: సీఎం రేవంత్
హైదరాబాద్: యువకులు ప్రజా ప్రతినిధులైతే దేశ భవిష్యత్ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ జనాభాలో యువత 30 శాతం ఉన్నారని.. కానీ వారి ప్రాతినిథ్యం
Read Moreజెన్ జీ పోరాటం ఇక్కడితో ఆగొద్దు: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీఎం రేవంత్ రియాక్షన్
హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం (జులై 25) రాత్రి హైదరాబాద్ పీవీ మార్గ్ (
Read More












