Telangana
నడిరోడ్డుపై కారు బోల్తా.. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితురాలిని తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిక
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్ జోరు.. ఏయూఎం విలువ రూ.2.95 లక్షల కోట్లు
ఎనిమిదో స్థానంలో తెలంగాణ మొత్తం ఆస్తుల్లో 2.5 శాతం వాటా54.44 లక్షల ఖాతాలు హైదరాబాద్లోనే అత్యధికం వెల్లడించిన ఆంఫీ రిపోర్ట్ హైదరాబాద్, వె
Read Moreఓడిపోయినా అయ్యా కొడుకులకు బుద్ధి రాలే.. ఖబర్దార్ కేటీఆర్ ఇక నీ ఆటలు సాగవు: ఎంపీ వంశీ
మంచిర్యాల: వరుస ఎన్నికల్లో ఓడిపోయినా అయ్యా కొడుకులకు బుద్ధి రాలేదని కేసీఆర్, కేటీఆర్లపై పెద్దపల్లి ఎంపీ వంశీ ఫైర్ అయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్
Read Moreతెలంగాణపై తీవ్రంగా ఎల్ నినో ఎఫెక్ట్.. తాగు నీటికే తొలి ప్రాధాన్యత: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని.. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Moreకరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది
Read Moreఫొటో ఫీచర్: సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో "తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు" ఘనంగా
Read Moreఅక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. అక్టోబర్ 1న 21వ బోర్డు మీటింగ్ను ఏర్పాటు చేసింది.
Read Moreఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి..సింగపూర్ బృందాన్ని కోరిన మంత్రి శ్రీధర్బాబు
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్ర
Read Moreసైఫాబాద్ పీఎస్లో KTR పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలే: డీసీపీ శిల్పవల్లి
హైదరాబాద్: సైఫాబాద్ పీఎస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్లపై దాడి జరిగిందన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు.
Read Moreహైదరాబాద్ బండ్లగూడలో దారుణం.. వైన్స్లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగులు
హైదరాబాద్: వినాయక చవితి వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని అత్యం
Read Moreకృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్దే: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్దేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఏపీ ప్రతిపాదిత పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కెపాసిటీ
Read Moreనేను తిరుగులేని నాయకుడిగా ఎదుగుతానని మొదట గుర్తించింది రోశయ్యే: సీఎం రేవంత్
హైదరాబాద్: తనకు రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్ ఉందని మొదట గుర్తించింది దివంగత నేత రోశయ్యేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తాను దూకుడుగా మాట్ల
Read Moreఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం
రాబోయే ఎమ్మెల్సీ స్థానాలనూ బీసీ వర్గాలకే కేటాయించాలి బీసీ సంఘాల నేతలు, మేధావుల డిమాండ్ కేబినెట్లో
Read More











