Telangana
జేపీఎల్లో V6 వెలుగు విజయం.. గ్రాండ్ విక్టరీతో రెండో సీజన్ షురూ
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్
Read Moreరాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డే ప్రధాన అడ్డంకి: మహేశ్ కుమార్ గౌడ్
కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నడు: పీసీసీ చీఫ్ మహేశ్ తెలంగాణలో బీజేపీకి చాన్స్ లేదు.. ప్రజామోదంతోనే
Read Moreరెండేళ్ల పాలనపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్...నిన్నటి వరకు ఒక లెక్క..రేపటి నుంచి మరో లెక్క
తెలంగాణ సీఎంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా రెండేళ్ల క్రితం తనకు ధైర్యం ఇచ్చి.. తమ ఓట
Read Moreజేపీఎల్ రెండో సీజన్లో V6 వెలుగు టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐదు వికెట్లతో విజృంభించిన శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్) ఆధ్వర్యంలో ఆరంభమైన ఎన్ఈసీసీ–జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్&zw
Read Moreగ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం.. మూడంచెల భద్రత.. ట్రాఫిక్ కు ప్రత్యేక ప్రణాళిక
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమిట్ కోసం ప్రభుత
Read Moreఏపీలో దారుణం.. విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. ఆ వీడియోలు చూపించి మరో ప్రొఫెసర్ బ్లాక్ మెయిల్
అమరావతి: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర
Read Moreమేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ముక్కలైనా ట్రాక్టర్.. డ్రైవర్ స్పాట్ డెడ్
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలియాబాద్ నుంచి శామీర్ పేట వైపు వెళ
Read More2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే SLBC టన్నెల్ పూర్తి చేస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాల
Read Moreడిప్యూటీ సీఎం అయ్యుండి అవేం మాటలు: పవన్ దిష్టి కామెంట్స్పై ఉండవల్లి స్పందన
అమరావతి: గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ
Read Moreబీసీ రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదు.. ఎవరు తొందరపడొద్దు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు విషయంలో ఇచ్చిన మాటకు కాంగ్రెస్
Read Moreమరణంలోనూ వీడని బంధం.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో ఘటన వీణవంక, వెలుగు : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య సైతం అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన
Read Moreఎయిరిండియా ఫ్లైట్కు బాంబ్ బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఢిల్లీ–హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగుడు అధికారులకు మ
Read MoreCM చంద్రబాబుతో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఇన్విటేషన్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట్ర మంత్ర
Read More












