Telangana
మైలార్దేవ్ పల్లిలో కారు బీభత్సం: షాప్లోకి దూసుకెళ్లిన కార్.. ఇద్దరు మృతి
హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారుజూమున అతి వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు అదుపు
Read Moreపరిశ్రమ అవసరాలకు తగ్గట్టే కోర్సులు మారాలి: ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యా రంగంలో తెలంగాణలో అమలవుతున్న విధానాలు, ప్రగతిశీల సంస్కరణలు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలంగాణ ఉ
Read Moreమహిళను ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసిన ఇద్దరు సైబర్ చీటర్లు అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: ఓ మహిళను ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేసిన ఇద్దరు సైబర్ చీటర్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీప
Read Moreఅన్నం పెట్టిన ఇంటికే కన్నం: పని చేస్తోన్న ఇండ్లలోనే చోరీకి పాల్పడిన భార్యాభర్తలు
పద్మారావునగర్, వెలుగు: పనిచేస్తున్న ఇండ్లలోనే చోరీలకు పాల్పడిన ఘటనలు వేర్వేరు చోట్ల జరిగాయి. ఇలాంటి రెండు కేసులను సికింద్రాబాద్ నార్త్ జోన్ పోలీసులు
Read Moreదేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఓల్డ్సిటీ, వెలుగు: దేశ సంస్కృతీ సంప్రదాయాలను యువత కాపాడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం సాలార్ జంగ్ మ్యూజియం 74వ వార్ష
Read Moreజీహెచ్ఎంసీలో విలీనమైతే కంటోన్మెంట్లోనూ అభివృద్ధి: ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు
Read Moreఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. సమస్యలు ఏమున్నా చెప్పండి: మాజీ మంత్రి తలసాని
పద్మారావునగర్, వెలుగు: సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తె
Read Moreమాలల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తండి: ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మాల సంఘాల జేఏసీ వినతి
మల్కాజిగిరి, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో లేవనెత్తాలని మాల సంఘాల జేఏసీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కోర
Read Moreఘనంగా సైబరాబాద్ డ్యూటీ మీట్
గచ్చిబౌలి, వెలుగు: పోలీసుల పని ఒత్తిడిని తగ్గించి, శారీరక దృఢత్వం, ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అ
Read Moreహైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ రిజిస్ట్రేషన్లు షురూ
హైదరాబాద్, వెలుగు: ఇండియాలో టాప్ అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్
Read Moreమెంటలోళ్లు లీక్ చేశారు ..ప్రధాని మీటింగ్ లీక్స్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం
ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తరా?: కిషన్రెడ్డి అక్కడ జరిగింది ఒకటైతే.. మీడియాకు వేరే చెప్పారు వాళ్లెవరో చెబితే చ
Read Moreతెలంగాణ రైజింగ్.. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
తలసరి ఆదాయం రూ.3.8 లక్షలు గత ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం వృద్ధి బ్రిక్ వర్క్ రేటింగ్స్
Read Moreఅన్నతో గొడవ.. అడ్డొచ్చిన తమ్ముడు మర్డర్: టోలిచౌకి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలో వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యపై సమాజంలో చెడుగా చెబుతూ పరువు తీస్తున్నాడన్న కో
Read More












