Telangana
మోదీ సభతో బీజేపీలో జోష్
ఉత్సాహాన్ని నింపిన ప్రధాని స్పీచ్ అల్లాదుర్గం, రేగోడ్, వెలుగు: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో
Read Moreనా చావుకు హసన్పర్తి పోలీసులే కారణం.. సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం
వరంగల్: జిల్లాలోని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలు బరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు
Read Moreరూ.37 లక్షల విలువైన గంజాయి దహనం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన 19 కేసుల్లో పట్టుబడ్డ 150 కిలోల గంజాయిని మంగళవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివా
Read Moreపేదింటి ఆడబిడ్డను పార్లమెంట్కు పంపండి : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేదింటి ఆడబిడ్డ అత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించ
Read Moreకాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత
ఆదిలాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఉద్దేశంతో సస్పెండ్ కు గురైన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్
Read Moreమత్తు పదార్థాల రవాణాపై రైళ్లలో తనిఖీలు
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రైళ్లలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మె
Read Moreకాంగ్రెస్తోనే సింగరేణి మనుగడ
వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించాలె ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో కొత్త బొగ్
Read Moreనిజామాబాద్ జిల్లాలో ..బాలికలదే హవా
ఇందూరు జిల్లాలో పది పరీక్షల ఫలితాల్లో 92.71 శాతం ఉత్తీర్ణత పదిలో స్టేట్లో నిరుడు7.. ఈసారి 14వ స్థానం 132 మంది స్టూడెంట్స్కు 10 జీపీఏ వంద శా
Read Moreపది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం
కొత్తపల్లి : పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు 135 మంది10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో జయకేతనం ఎగరేసినట్లు ఆ స్కూల్ చైర్మన్ నరేందర్ రెడ్డి వ
Read Moreకరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అఫిడవిట్లో వేరొకరి భూమిని తన భూమిగా చూపించారని , దీనిపై ఎలక్షన్ కమిష
Read Moreకేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : గడ్డం వినోద్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మోసపూరిత పాలన చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విమర్శించారు. మ
Read Moreటెన్త్లో జనగామకు ఫోర్త్ ప్లేస్
వరంగల్, వెలుగు : పదో తరగతి పబ్లిక్ ఫలితాల్లో వరంగల్ జిల్లా రాష్ట్రస్థాయి జాబితాలో 92.20 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల
Read More