Telangana Govt
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదల
హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. జీవో 46 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిం
Read Moreఎకరం రూ.200 కోట్లు పలకాల్సింది.. రూ.165 కోట్ల దగ్గరే ఆగటానికి కారణం ఇదే..!
రాయదుర్గంలో భూముల ధరలు ఈ సారి రికార్డు మార్కును తాకలేకపోయాయి.గత నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.177 కోట్లకు అమ్ముడుపోగా.. ఈసారి అంతకన్నా తక్కువ
Read Moreరూ. 4 కోట్ల విలువైన సొంత భూమిని.. ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. నవంబర్ 6న ఇబ్రహీంపట్నం
Read Moreసీఎం రేవంత్ గొప్ప నిర్ణయం: పీజీ మెడికల్ మేనేజ్ మెంట్ సీట్లు 85% మనోళ్లకే
ఏటా నాన్ లోకల్స్కు పోతున్న ఎండీ/ఎంఎస్, ఎండీఎస్ సీట్లు స్థానిక విద్యార్థులకే పీ
Read Moreహ్యామ్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
రూ.10,547 కోట్లతో చేపట్టబోయే పనులకు ఆమోదం 32 ప్యాకేజీలుగా పనులు, వారం రోజుల్లో టెండర్లు పిలవనున్న ఆర్అండ్&zwn
Read Moreపెండింగ్ కేసుల కుప్పగా దేవాదాయ శాఖ.. 1,779 కేసుల్లో ఎక్కువగా భూముల ఆక్రమణలే
ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేక 20 వేల ఎకరాలు కబ్జా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 202 కేసులకు కౌంటర్ దాఖలు కాలే హైదరాబాద్, వెలుగు: రాష
Read Moreఆక్రమణల నుంచి ఆధీనంలోకి!. హైడ్రా సాయంతో రూ. 60 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం
ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలు స్వాధీనం వీటి విలువ రూ.60 వేల కోట్లు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరు
Read Moreసిరిసిల్ల కలెక్టర్కు నోటీసులు.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్
ప్రజాపాలన దినోత్సవంలో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్కు సీఎస్ ఆదేశం ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్, గౌరవం ఇవ్వని
Read Moreఇంటర్ ఎంప్లాయీస్కు.. ఆన్లైన్ లోనే లీవ్స్, ఎన్ఓసీలు
ఇంటర్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ఈ నెలాఖరులోగా పది రకాల సేవలు అందుబాటులోకి ఏర్పాట్లు చేస్తున్న బోర్డు అధికారులు&nb
Read Moreగ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం.. టీజీపీఎస్సీ సమాలోచనలు.. గ్రూప్1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3 పై పీటముడి
అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్ గ్రూప్ 1 సర్వీస్కు ఎంపికైనవాళ్లలో గ్రూప్ 2, 3కి ఎంపికైనవాళ్లు ఎందరున్నారనే వివరాలు సేకరణ
Read Moreకాళేశ్వరంపై సీబీఐ నో రెస్పాన్స్.. 12 రోజులు గడిచినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం
ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో, నోటిఫికేషన్ జారీ.. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు కూడా అ
Read Moreఇందిరమ్మ చీరలు రెడీ.. పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్.. సెప్టెంబర్ 23 నుంచి పంపిణీ
ప్రాసెసింగ్లో మరో 10 లక్షలు రాజన్నసిరిసిల్ల, వెలుగు: స్వయం సహాయక గ్రూపు (ఎస్ హెచ్జీ) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇంది
Read Moreగ్రూప్1పై వారంలో అప్పీల్కు టీజీపీఎస్సీ.. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేయనున్న కమిషన్
ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే చాన్స్! హైదరాబాద్, వెలుగు: గ్రూప్- 1 పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవ
Read More












