telangana updates
తమ్ముడికి హెచ్ఐవీ ఉందని బయటపెట్టిన యాక్సిడెంట్.. బ్లడ్ టెస్ట్తో నిజం వెలుగులోకి.. అంబులెన్స్లోనే చంపేసిన అక్కాబావ..!
చిత్రదుర్గ: కర్ణాటకలో అమానుష ఘటన జరిగింది. హెచ్ఐవీ సోకిన 23 ఏళ్ల యువకుడిని తన సొంత అక్కాబావ గొంతు నులిమి చంపేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
Read Moreహైదరాబాద్ టూ విజయవాడ రూట్ బస్ టికెట్లపై భారీ తగ్గింపు
హైదరాబాద్: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్ర
Read Moreనిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదు
హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిడెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశాడనే
Read Moreమధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఉన్న ఈ యువతి అలా ఎలా చనిపోయిందో పాపం..
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. అప్పటి దాకా ఇంట్లోనే ఉన్న యువతి ఉన్నట్టుండి ప్రాణం లేని స్థితిలో కనిపించే సరికి కన్న తల్లిదండ్రుల
Read Moreరాష్ట్రంలో వర్షాలకు బ్రేక్.. ఎప్పటి దాకా కురిసే ఛాన్స్ లేదంటే..
హైదరాబాద్: నిన్నమొన్నటి వరకూ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. వారం నుంచి పది రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ
Read Moreఇయ్యాల(జులై 23) స్కూళ్లు, కాలేజీలు మళ్లీ బంద్.. ఈ వారంలో ఇప్పటికే ఆది, సోమ హాలిడేస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బం
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్కు SIT రెండోసారి నోటీసు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ IPS అధికారి, BRS నేత RS ప్రవీణ్ కుమార్కు SIT రెండో నోటీసు ఇచ్చింది. జులై 14 న సిట్ నోటీసులకు స్పందించక పోవడంతో
Read Moreహైదరాబాద్ వర్షం అప్డేట్.. మణికొండ పబ్లిక్కు ఈ సంగతి తెలుసా..?
రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు పరేషన్ అవుతున్నారు. మణికొండలో స్థానికు
Read Moreపాపం ఈ ఫ్యామిలీ.. కూతురి డెడ్ బాడీని కిందకు దించి.. అదే ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి !
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో ఉన్న వైట్ ఫీల్డ్ ఏరియా గురించి వినే ఉంటారు. ఈ వైట్ ఫీల్డ్ ఏరియాకు దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో విషాద ఘటన జరిగింది.
Read Moreఅప్పుల పాలైన గవర్నమెంట్ స్కూల్ టీచర్.. మేడ్చల్లోని లాడ్జిలో ప్రాణం తీసుకున్నడు !
మెదక్: మేడ్చల్లోని లాడ్జిలో మెదక్ జిల్లాకు చెందిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉరేసుకుని చనిపోయన ఘటన కలకలం రేపింది. మెదక్ పట్టణానికి చెందిన గవర్నమెంట్ టీచ
Read Moreడబ్బు విషయంలో తేడాలు.. భార్యతో అఫైర్ ఉందనే డౌట్.. మలక్పేట కాల్పుల కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని మలక్ పేటలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితులు టార్గెట్ చేసి చంపేసిన చంద
Read Moreఉద్యోగ అవకాశాలు.. ITI చేసి ఖాళీగా ఉంటే అప్లై చేసుకోండి..!
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఖమారియా టెన్యూర్ బేస్డ్ డీబీడబ్ల్యూ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై
Read Moreకరోనాతో పెండ్లాం, పిల్లలు పోయారని చెప్పి.. 50 ఏళ్ల ఈమెను పెండ్లాడి.. కెరీర్ మీద ఇలా ఫోకస్ పెట్టావా ?
చిత్తూరు: ఆ మహిళ వయసు 50 సంవత్సరాలు. పాతికేళ్ల క్రితం ఆమెకు పెళ్లైంది. పదిహేనేళ్ల క్రితం ఆమె కొడుకు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొడుకు
Read More












