telangana updates

చదువు ఇష్టం లేక ప్రాణం తీసుకున్న ఎనిమిదో తరగతి స్టూడెంట్‌.. మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలంలో ఘటన

జైపూర్, వెలుగు: చదువు ఇష్టం లేక ఎనిమిదో తరగతి స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలంలో వేలాల గ్రామం

Read More

‌‌‌‌ఎములాడకు పోటెత్తిన భక్తులు: స్వామివారి దర్శనానికి 5 గంటల టైం

వేములవాడ, వెలుగు: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. శ్రావణ మాసం, మూడో సోమవారం కావడంతో తెలంగాణతో పాటు ఏపీ, మ

Read More

అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తాం: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

టన్నుకు రూ. 25 వేల రేటు వచ్చేలా కృషి చేస్తున్నాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రభుత్వం : మంత్రి సీత

Read More

నాగార్జునసాగర్‌‌ నాలుగు గేట్లు ఓపెన్‌‌.. జూరాలకు 1.19 లక్షల ఇన్‌‌ఫ్లో

హాలియా, వెలుగు: నాగార్జున సాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి 65,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నాలుగ

Read More

కోతుల గుంపు కారణంగా తెగిన విద్యుత్‌‌ లైన్‌‌.. ఆగిన కాకతీయ ఎక్స్‌‌ప్రెస్‌‌

కారేపల్లి, వెలుగు: కోతుల గుంపు కారణంగా విద్యుత్‌‌ రైల్వే లైన్‌‌ తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా

Read More

టూరిజం సర్క్యూట్లపై సర్కార్‌‌ ఫోకస్ ! రాష్ట్రంలో 27 సర్క్యూట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో 7 నుంచి 10 సర్క్యూట్ల అభివృద్ధి మౌలిక వసతులు, ఫుడ్‌‌ ప్లాజాల ఏర్పాటుకు చర్యలు ప్రపోజల్స్‌&z

Read More

ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా.. కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి

ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి మధ్యాహ్నం పని ముగించుకుని భోజనానికి వెళ్తుండగా ఘటన మృతులంతా ఒడిశా వాసుల

Read More

బెట్టింగ్ యాప్స్‌‌ కేసులో ఈడీ ముందుకు రానా

బషీర్‌‌‌‌బాగ్‌‌లోని కార్యాలయంలో 4  గంటలపాటు ఎంక్వైరీ చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ  ప్రమోట్ చేసిన సినీ నటుడు

Read More

బీసీసీఐ నిధులు గోల్‌మాల్‌! నకిలీ బిల్లులతో హెచ్ సీఏ నిర్వాకం

దేవరాజ్‌ నుంచి కీలక సమాచారం రాబట్టిన సీఐడీ  ఐపీఎల్‌ నిర్వహణ, ఫ్రాంచైజర్ల అగ్రిమెంట్లపై ఆరా ఫేక్​ బిల్లులతో హెచ్‌సీఏ నిధులు

Read More

బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్.. ఈ నెల 16 లేదా 17న నిర్వహించే చాన్స్

సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని సీఎం రేవంత్​ నిర్ణయం పీసీసీ చీఫ్ మహేశ్‌‌​తో గంటన్నరపాటు భేటీ  బీసీ రిజర్వేషన్లు, స్

Read More

టెన్త్లో ఇంటర్నల్ మార్కులు కంటిన్యూ.. మళ్లీ పాత విధానంలో పదో తరగతి పరీక్షలు

80 మార్కులకు రాత పరీక్ష.. ఇంటర్నల్​కు 20 మార్కులు  ఇంటర్నల్​ను​ రద్దు చేస్తూ గతేడాది సర్కారు ఉత్తర్వులు  తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కి

Read More

ఓట్ చోర్.. గద్దె దిగాలి.. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి

రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన పార్లమెంట్​ నుంచి ఈసీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బైఠాయింపు.. తీవ్ర ఉ

Read More

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో త్వరలో చార్జిషీట్లు ! తుది దశకు చేరిన ప్రభాకర్ రావు విచారణ

ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌, సీడీఆర్, టెలికాం లిస్ట్‌‌‌‌ ఆధారంగా సప్లిమెం

Read More