telangana updates
రాష్ట్రంలో 17 మంది జిల్లా జడ్జీలు బదిలీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది జడ్జీలను బదిలీచేస్తూ శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు జడ్జి
Read Moreఖైదీ కడుపులో తొమ్మిది మేకులు
పద్మారావునగర్, వెలుగు: ఇనుప మేకులు మింగి చర్లపల్లి జైలులోని ఓ ఖైదీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఎండోస్కోపీ చేసి తొమ్మిది మేకులను
Read More మరో భారీ భూ దందా!
భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో భూ అక్రమాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పాత్ర &n
Read Moreయూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏప్రిల్ 20వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ర
Read Moreకాలభైరవుడిని దర్శించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ
మంచిర్యాల జిల్లాలో ఏప్రిల్ 20వ తేదీ శనివారం పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పర్యటించారు. ఈరోజు ఉదయం కోటపల్లి మండలం పారిపెల్లి గ్రా
Read Moreకోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
ముషీరాబాద్/వికారాబాద్/కూకట్పల్లి, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్నేపథ్యంలో గ్రేటర్సిటీతోపాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవ
Read Moreఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
అల్వాల్, వెలుగు: అల్వాల్పరిధి మచ్చబొల్లారంలోని వీబీసీటీ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో ఫుడ్
Read Moreయువత ఇప్పుడు యాదికొచ్చిన్రా? :కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘పదేండ్ల పాటు గుర్తుకురాని యువత.. అధికారం కోల్పోగానే యాదికొచ్చారా?’’ అని కేటీఆర్
Read Moreయూపీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తర్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఉదయం ఘజియాబాద్లోని ఖోడా ప్రాంతంలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోట
Read Moreసికింద్రాబాద్ స్థానానికి 10 నామినేషన్లు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి శుక్రవారం ఆరు నామినేషన్లు అందాయి. బీజేపీ అభ్యర్థిగా గంగాపురం కిషన్ రెడ్డి నాలుగు సెట్లు, బీఆర్
Read Moreబీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్రెడ్డి
వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికలు ద
Read Moreసేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
సికింద్రాబాద్, వెలుగు: వేసవిలో ప్యాసింజర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మర్స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. వివిధ మ
Read More22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 22 నుంచి బీఆర్ఎస్ అధినేత,
Read More