telangana updates
బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం జూబ్లీహిల్స్ బైపోల్లోపోటీ చేస్తం.. గెలుపు మాదే బనకచర్లను అడ్డుకొని తీరుతాం: పీసీసీ చీఫ్ మహ
Read Moreవారానికి రెండు స్కూళ్లకు వెళ్లండి.. అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు క్లాస్ రూమ్స్ కట్టండి మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు డి
Read Moreమహిళా రైతు హత్య.. పొలంలో పని చేస్తుండగా కత్తితో దాడి చేసి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన్రు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో ఘటన గజ్వేల్, వెలుగు: పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న మహిళా రైతును హత్య చేసి, ఆమె మెడలోని బంగ
Read Moreకేజీబీవీ బిల్డింగ్పై నుంచి దూకిన విద్యార్థినులు.. వనపర్తి, సంగారెడ్డి జిల్లా తాటిపల్లిలో వేర్వేరు ఘటనలు
వనపర్తి/మునిపల్లి, వెలుగు: వివిధ కారణాలతో వనపర్తి, సంగారెడ్డి జిల్లా తాటిపల్లి కేజీబీవీల్లో స్టూడెంట్లు బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి.
Read Moreఇంటర్ పూర్తి చేశాడు.. బిజినెస్ చేస్తానన్నాడు.. బీటెక్ చేయమన్నందుకు ప్రాణం తీసుకున్నాడు
చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన దండేపల్లి, వెలుగు: ఇంటర్ తరువాత చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్
Read Moreజూరాలకు కొనసాగుతున్న వరద.. 7 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటి విడుదల
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మంగళవారం 7 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 318.
Read Moreకోడలు వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య.. నారాయణపేట జిల్లాలో ఘటన
మరికల్, వెలుగు: కోడలు వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం గాజులయతాండలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప
Read Moreరూ.25 లక్షలు లోన్ తీసుకున్న తిరుమల్ రావు.. తేజేశ్వర్ హత్య కేసులో.. ట్విస్టుల మీద ట్విస్టులు
లడఖ్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు రెడీ చేసుకున్న ప్రేమికులు బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ సుపారి గ్యాంగ్కు రూ.2లక్షలు చెల్లింపు గద్వాల,
Read More15 ఏండ్లకు తెరుచుకున్న బడి.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్మండలం డబ్బకుచ్చి స్కూల్రీ ఓపెనింగ్
ఆదిలాబాద్, వెలుగు: 15 ఏండ్ల కింద విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల మంగళవారం తెరుచుకుంది. 34 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకున్న
Read Moreనిర్మల్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ సెక్రటరీ
కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్
Read Moreకామారెడ్డిలోని హన్మాన్ మందిర్ ప్రైమరీ స్కూల్లో టీచర్పై దాడి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలోని హన్మాన్మందిర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తండ్రి మంగళవారం దాడి చేశాడు. బయటకు వెళ్లిన స్టూడెం
Read Moreజనారణ్యంలోకి నక్సలైట్లు.. ‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో అడవులను వీడుతున్న మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్లో వరుస ఎన్ కౌంటర్లు, కీలక నేతలను కోల్పోవడంతో మారిన పంథా ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో సరిహద్దు జిల్లాల్లో పోలీసుల హైఅలర్ట్ వర్ష
Read Moreడీఆర్జీ జవానుపై మావోయిస్టుల దాడి.. బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోయిస్టులు డీఆర్జీ జవానుపై దాడి చేశారు. మావోయిస్టు పార్టీ స్మాల్ యాక్షన్ కమి
Read More












