
Telangana
వికారాబాద్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం..
వికారాబాద్ జిల్లా ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మంగళవారం ( ఏప్రిల్ 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రాజ్యాంగంతో దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది కోల్ బెల్ట్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకే కాకు
Read Moreహైదరాబాద్ లో కిరాతకం: వృద్ధురాలిని చంపి శవంపై డ్యాన్సులు చేసిన సైకో..
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.. ఈ ఘటన గురించి విన్నోళ్లు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రాను రాను మనుషుల్లో పెరిగిపోతున్న సైకోతనానికి ఈ ఘటన నిదర్శనమని
Read Moreపెట్టుబడులు, అభివృద్ధిని అడ్డుకునే పన్నాగాలు! ప్రణాళికలు అమలు చేస్తున్న బీఆర్ఎస్
అభివృద్ధికి 'ఆయువుపట్టు' భూమి. లేదా 'మొదటి మెట్టు' అని కూడా చెప్పొచ్చు. భూసేకరణ జరిగితే తప్ప పెట్టుబడులు రావు.
Read Moreగుడ్ న్యూస్: ఏప్రిల్ నెలాఖరులో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్.. ఇక కొలువుల జాతర
గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీష
Read Moreవిద్యార్థినులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శ
మెనూ పాటించడం లేదని వార్డెన్పై ఆగ్రహం కౌడిపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో అల్పాహారం తిని అస
Read Moreతెలంగాణ-చత్తీస్గఢ్ బార్డర్లో.. మావోల కలకలం
చత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో తెలంగాణ వైపు కదలికలు ములుగు జిల్లాలోని కర్రెగుట్టల వైపు రావద్దని గిరిజనులకు హె
Read Moreప్రధాని ర్యాలీ కోసంవేలాది చెట్లను నరకలేదా:మహేశ్ కుమార్గౌడ్
హెచ్సీయూలో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్, ఫారెస్ట్ పర్మిషన్లే లేవు గుజరాత్లో 17 వేల చెట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నరు మో
Read Moreఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం.. 30 ఏండ్ల ఇష్యూకు పరిష్కారం.. అమలులోకి వర్గీకరణ: మంత్రి దామోదర
మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ వెల్లడి సీఎంకు గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీల అందజేత జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఇక
Read Moreప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో స&
Read Moreధరణి తెలంగాణ రైతులకు ఒక పీడ కల: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్తోనే తహసీల్దార్పై పెట్రోల్ పోసి హత్య చేసే ప
Read Moreఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క
ఇవాళ (ఏప్రిల్ 14) తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సా
Read Moreమోడీ కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసింది: మహేష్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలక
Read More