Telangana
సర్పంచ్ గా గెలిపించాలంటే బాండ్ పై సంతకం పెట్టాలి : నంగునూరు మండల యువత
. సోషల్ మీడియాలో వైరల్ సిద్ధిపేట, వెలుగు: సర్పంచ్ గా గెలిపించాలంటే బాండ్ పేపర్ పైసంతకం పెట్టి...నామినేషన్వేయాలంటోంది నంగునూరు మండల యువత. అక్రమ
Read Moreజగదేవ్పూర్ లో మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
జగదేవ్పూర్(కొమురవెల్లి), వెలుగు: మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాప
Read Moreహైకోర్టు స్టే విధిస్తుందనుకోలే.. బీసీ 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్
Read Moreఈ సారి స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో నోటా..అభ్యర్థులు నచ్చకపోతే నొక్కేయండి
హైదరాబాద్ : ఈ సారి స్థానిక ఎన్ని కల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు కనిపించనుంది. అయితే ఒకే ఒక నామినేషన్ వస్తే దానిని ఏకగ్రీ వంగా పరిగణిస్తారు. అంతకం
Read Moreడిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్తో ఉద్యోగాలు.. రూ.92 వేల నుంచి రూ.లక్షన్నర వరకు జీతం
వెయ్యి కొలువులిస్తం.. నిరుద్యోగులను పంపండి టామ్ కామ్ను కోరిన గ్రీస్ దేశం అధికారులు అర్హత ఉన్నోళ
Read Moreబ్రేకింగ్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్కు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. యువ నేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
Read Moreకుత్బుల్లాపూర్లో రోడ్డు ప్రమాదం.. కారులోకి చొచ్చుకుపోయిన ఇనుప చువ్వలు
మేడ్చల్: కుత్బుల్లాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనంపై తీసుకెళ్తున్న ఇనుప చువ్వలు లోడ్ ఎక్కువ కావడంతో ముందున్న కారుపై పడ్డాయి. అద్దాలు
Read Moreవాదనలు బలంగా వినిపిస్తం.. ఢిల్లీలో వచ్చిన తీర్పే హైకోర్టులో వస్తుందని ఆశిస్తున్నం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తరుఫున హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తామని మంత్రి వాకిటి శ్ర
Read Moreసెక్రటేరియట్ లో లీకేజీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
హైదరాబాద్ సెక్రటేరియట్లో మరోసారి డొల్లతనం బహిర్గతమైంది. దాదాపు రూ.1200 కోట్లతో నిర్మించిన సచివాలయ బిల్డింగ్ పెచ్చులు ఊడడం, స్లాబ్ నుంచి లీకేజ్ క
Read Moreతెలుగు రాష్ట్రాల్లో వీ కేర్ సీడ్స్ పై ఐటీ సోదాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతోన్నాయి. పప్పు దినుసుల హోల్ సేల్ వ్యాపారులపై సోదాలు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Read Moreడిజిటల్ పేమెంట్స్లో తెలంగాణ అదుర్స్.. యూపీఐ ట్రాన్సాక్షన్లలో 4.1% వాటాతో దేశంలో నాలుగో స్థానం
జులైలో ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్.. నిత్యావసర కొనుగోళ్లలో కిరాణాదే షాపులదే అగ్రస్థానం డిజిటల్ ఆర్థిక వ్య
Read Moreఅంబర్ పేట్ DD కాలనీలో బీటెక్ విద్యార్థిపై బీరు సీసాలతో దాడి
హైదరాబాద్: అంబర్ పేట్లోని డీడీ కాలనీలో బీటెక్ విద్యార్థిపై దాడి జరిగింది. కర్రలు, బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేశారు దుండగులు. కాగా, స్నేహితుడి
Read Moreనాకేం కాలేదు.. బాగానే ఉన్నా: కారు ప్రమాదంపై విజయ్ ట్వీట్
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కారు ప్రమాదంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించాడు రౌడీ బాయ్. రోడ్డు
Read More












