Telangana

పార్టీ ఆఫీసుల్లో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుర్రి: బీఆర్ఎస్‎పై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆఫీసుల్లో మాట్లాడటం కాదని.. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే

Read More

తెలంగాణకు నాలుగు ఎయిర్ పోర్టులు రావాలె: ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రానికి నాలుగు ఎయిర్ పోర్టులు రావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. విమానాశ్రయాలను సాధించే వరకు పోరాటం చేస్తామని స

Read More

బీఆర్ఎస్ హయాంలో.. ఏపీ 1200 టీఎంసీలు అక్రమంగా తరలించింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేళ్లలో ఏపీ అక్రమంగా 1200టీఎంసీలు తరలించుకుపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలపై అసెంబ్లీలో  పవర్

Read More

రోజుకు అర TMC నీళ్లు తగ్గించి.. కేసీఆర్ అన్యాయం చేశాడు : ఆధారాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ చేసిన కుట్ర వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు

Read More

‘భగీరథ’ కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షుడు రాంబాబు

కామేపల్లి, వెలుగు  : మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చ

Read More

మీ బండారం బయటపడ్తదనే అసెంబ్లీ నుంచి పారిపోయిర్రు: బీఆర్ఎస్‎పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ అసెంబ్లీ సెషన్‎ను బాయ్ కాట్ చేయడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం (జనవరి 2) అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర

Read More

జగిత్యాల జిల్లా: చట్నీలో బల్లి.. 8 మందికి అస్వస్థత

హైదరాబాద్: చట్నీలో బల్లి ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. టిఫిన్ తింటుండగా చట్నీలో బల్లి కనిపించడంతో కస్టమర్లు షాకయ్యారు. జగిత్యాల పట్టణంలోని తాస

Read More

తిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ

Read More

పోలీస్ స్టేషన్‎లోనే రూ.20 వేల లంచంతో దొరికిన కొల్లూరు SI

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్‎ఐ రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్&rlm

Read More

సమ్మర్ లో ది బ్లాక్ గోల్డ్ రిలీజ్

సంయుక్త లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’.  ఈ యాక్షన్‌‌&zwnj

Read More

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సుహాస్ కొత్త సినిమా

సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. తాజాగా ఈ మూవీ షూటింగ్  పూర్తయిందని తెలియజేశా

Read More

ఏటీసీల్లో ఏఐ కోర్సులు..భవిష్యత్ అవసరాల కోసం సిలబస్‌‌‌‌లో మార్పులు చేయాలి: మంత్రి వివేక్

భవిష్యత్ అవసరాల కోసం సిలబస్‌‌‌‌లో మార్పులు చేయాలి: మంత్రి వివేక్​     ఇండస్ట్రీల్లో కార్మికుల  భద్రత

Read More

పదేండ్ల పాలనలో వందేండ్ల నష్టం.. కేసీఆర్, హరీశ్ వల్ల సాగు నీటిలో తెలంగాణకు తీరని అన్యాయం

కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు మేం 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నం దమ్ముంటే కేసీఆర్​ అసెం

Read More