Telangana

ఇంట్లో కిరాయికి ఉండి.. మావోయిస్టుల పేరుతో బెదిరింపులు

ఇద్దరు అరెస్ట్, 13 నాటు బాంబులు సీజ్ జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడికి మావోయిస్టుల పేరుతో లేఖ రాసి,

Read More

మంత్రి పదవి కోసం ఐదుగురు నేతల ప్రయత్నాలు

దామోదర కోర్ మాదిగ కాదన్న మందుల సామేల్ కడియం  శ్రీహరిది ఉప కులమంటూ వెల్లడి తమలో ఎవరో ఒకరికి ఇవ్వాలని ఖర్గేకు లేఖ హైదరాబాద్: కోర్ మాదిగ

Read More

సూర్యాపేటలో శిశువులను అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్

ఇతర రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో విక్రయిస్తున్న ముఠాను  సూర్యపేట టౌన్ పోలీసులు  అరెస్ట్ చేశారు.  సంతానం

Read More

సింగరేణి హాస్పిటల్స్​లో మందుల​ కొరత

ఇన్​టైంలో ఆర్డర్లు పెట్టట్లే శాఖల మధ్య సమన్వయ లోపం వారం, పది రోజులకు సరిపడా మందులే ఇస్తున్నరు రిటైర్డ్​ కార్మికుల ఇబ్బందులు భద్రాద్రికొత

Read More

ప్రభుత్వ ఉద్యోగులకు ఫేక్ ఏసీబీ కాల్స్‌‌‌‌‌‌‌‌

అవినీతిపై ఫిర్యాదులు వచ్చాయని, కేసులు నమోదు చేస్తామని కేటుగాళ్ల బెదిరింపు మా ఆఫీసర్లు ఫోన్లు చెయ్యరు: ఏసీబీ డీజీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర

Read More

యాదాద్రి జిల్లాలో 17 మంది మిల్లర్లకు నోటీసులు

వడ్లు దించుకోనందుకు మిల్లర్లకు జారీ చేసిన సివిల్​ సప్లయ్ అధికారులు   వారంలో రిప్లై ఇవ్వాలని ఆర్డర్స్​ నెక్స్ట్ సీజన్​లో  వడ్లు క

Read More

తెలంగాణలో భారీ వర్షాలు..వేములవాడలో నీట మునిగిన భక్తుల వాహనాలు

ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి.  మంగళవారం (మే27) రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర

Read More

టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..

తెలంగాణలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. జూన్ 3 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష

Read More

అల్పపీడనం ఎఫెక్ట్.. ఒడిశాకు భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరిక

 నైరుతి రుతుపవనాలతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దొంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో  ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం  ప

Read More

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ

రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా

Read More

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

Read More

కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో దగా... 40 మందికి టోకరా, నిందితుడి అరెస్ట్

హనుమకొండ, వెలుగు: వరంగల్  కలెక్టర్​ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నిందితుడిని సోమవారం సుబేదారి పోలీసులు అరెస్ట్  చేశారు.

Read More

దేవాదుల పనులకు.. రెండేండ్ల టార్గెట్.. పెండింగ్ వర్క్స్​పై సర్కార్​ ఫోకస్

మరో వెయ్యి కోట్లు పెరిగిన అంచనా వ్యయం తుది దశకు చేరుకున్న ధర్మసాగర్  మినీ టన్నెల్  రిపేర్లు త్వరలో అందుబాటులోకి దేవన్నపేట మూడో మోటార్

Read More