Telangana

మంత్రి వివేక్‎ను కలిసిన పఠాన్‎చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పఠాన్‎చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కలిశారు. శనివారం

Read More

భారత దేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి పీవీ: మంత్రి వివేక్

హైదరాబాద్: భారతదేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు అని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ నెక్

Read More

దూప తీర్చిన బావి.. చెత్తతో నిండుతోంది.. ఆనవాళ్లు కోల్పోతోన్న అజాంజాహీ బావి..!

వరంగల్ సిటీలోని పురాతన అజాంజాహీ బావి ఆనవాళ్లు కోల్పోతుంది. చెత్తా చెదారంతో నిండిపోతోంది. నిజాంకాలంలో నిర్మించిన బావి అజాంజాహీ మిల్లు కార్మికులు వేయి మ

Read More

రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల సంఖ్య పెంచండి: ఎంపీ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్​చేశారు.

Read More

ఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర

Read More

కేయూ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురితో స్టీరింగ్ కమిటీ

హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో వచ్చే నెల 7న జరిగే 23వ కాన్వొకేషన్ నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో  స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్

Read More

గజ్వేల్‎లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గజ్వేల్, వెలుగు: రేషన్​బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. &nb

Read More

జాతీయస్థాయిలో ‘తిర్యాణి’కి గుర్తింపు.. సౌత్ జోన్‎లోనూ ఫస్ట్ ర్యాంక్

ఆసిఫాబాద్ /తిర్యాణి ,వెలుగు: తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన

Read More

బాసర అమ్మవారికి పుట్టింటి పట్టుచీర

బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం రైతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి పట్టు చీరలు సమర్పించారు. ఖరీఫ్‎లో రైతులు పంట సాగు చే

Read More

మండలానికో సాండ్ బజార్.. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

జనగామ, వెలుగు: రాష్ట్రంలో ఇసుక బ్లాక్​మార్కెట్ దందాను అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లా, మండల కేంద్రాల్లో సాండ్​బజార్లను ఏర్పాటు చేసి తక

Read More

తెలుగు న్యూస్ రీడర్ స్వేచ్ఛ సూసైడ్

ముషీరాబాద్, వెలుగు: ఓ టీవీ చానెల్‎లో న్యూస్ రీడర్‎గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటర్కర్ సూసైడ్​​చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని

Read More

హైదరాబాద్లో ఫేక్ హైడ్రా అధికారులు.. నార్సింగిలో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్లో చెరువులు ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పాటైనప్పటినుంచి నగర వ్యాప్తంగా అనేక అక్రమ కట్టడ

Read More