telugu breaking news
రక్షణ రంగ ఎంఎస్ఎంఈల కోసం సదస్సు
హైదరాబాద్, వెలుగు: రక్షణ తయారీ రంగంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో శనివారం
Read Moreవెర్చ్ కన్సల్టింగ్ ఫౌండర్ వేణుగోపాల్ రావుకు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో జరిగిన ఇండియా అండ్ ఆసియ
Read Moreజీ స్టూడియోస్పై సెబీ నిషేధం.. సుభాష్ చంద్రకు రూ.60 లక్షల ఫైన్
హైదరాబాద్ భూవివాదమే కారణం న్యూఢిల్లీ: హైదరాబాద్ భూములను ఆక్రమంగా తాకట్టుపెట్టడంతో జీ స్టూడియోస్పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీని రెండు
Read Moreఉద్యోగుల తరహాలోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
విడతల వారీగా చెల్లింపుకు సర్కారు కసరత్తు కొత్త బకాయిల భారం రాకుండా ఇక నుంచి డీబీటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లకొద్దీ పేరుకుపోయ
Read Moreవిద్యా శాఖ కీలక నిర్ణయం.. స్పెషల్ ఆఫీసర్లతో సర్కారు బడుల తనిఖీ
17 మందిని నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు విద్యా శాఖ కార్యక్రమాలపై నిరంతర నిఘా హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార
Read Moreఆపరేషన్ ముస్కాన్లో 6 వేల 307 మంది చిన్నారుల రెస్క్యూ
హైదరాబాద్, వెలుగు: 'ఆపరేషన్ ముస్కాన్–12'లో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను కాపాడారు. జూలై 1 నుంచి 31 వరకు నెల ర
Read Moreరెండేండ్లలో రెట్టింపైన అగ్రి డిగ్రీ సీట్లు: అగ్రికల్చర్ వర్సిటీ వీసీ
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రెండేండ్లలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ సీట్లు దాదాపు రెట్టింపు అయ్యాయని వీసీ ప్రొఫెస
Read Moreఎల్లంపల్లి నీళ్లను కాళేశ్వరం నీళ్లంటూ తప్పుడు ప్రచారం: చొప్పదండి ఎమ్మెల్యే ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోస్తున్న నీటిని కాళేశ్వరం నీళ్లంటూ బీఆర్ఎస్నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చొప్పదం
Read Moreకార్లను ఎగబడి కొంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్.. ఒక్క జులైలోనే దాదాపు 5 లక్షల కార్ల సేల్స్ !
33 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు 1,96,203 యూనిట్లను అమ్మిన మారుతి న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు గత నెల 33 శాతం పెరిగి 4.70 లక్షల య
Read Moreహైదరాబాద్లో టిఫిన్ సెంటర్ ఓనర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధర భారీగా తగ్గింది. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.192 తగ్గి రూ.2,738 అయింది. హైదరాబాద్&zw
Read Moreమళ్లీ ధరల భగభగ.. కిరాణాకు మరింత చెల్లించాల్సిందే..!
పెంపును ధ్రువీకరించిన ఏడు కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడమే కారణం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి సరుకుల ధరలు పెరుగ
Read Moreఆర్మూర్-మంచిర్యాల హైవేకు ఫారెస్ట్ క్లియరెన్స్ !
ఎన్హెచ్-63 పరిధిలో 131 కిలోమీటర్ల మేర 4 లేన్ల హైవే నిర్మాణానికి మోక్షం మూడు జిల్లాల్లోని 16.1864 హెక్టార్ల అటవీ భూమి బదిలీకి అనుమతులు
Read Moreఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం.. అవయవ దానం.. ఎందరికో కొత్త జీవితం
ప్రతి సంవత్సరం ఆగస్టు 3న భారతదేశంలో జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహిస్తారు. అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం, మరణానంతరం అవయవద
Read More












