
telugu breaking news
ఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్పై.. కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి
రాజమండ్రి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెం
Read Moreపాక్కు దెబ్బ మీద దెబ్బ.. పెద్దగా ప్లాన్ చేసిన కేంద్రం.. కశ్మీర్ సీఎంతో కూడా మాట్లాడిన ప్రధాని
జమ్ము కశ్మీర్: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాకిస్తాన్పై కన్నెర్ర చేసిన భారత్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని
Read Moreజాబ్ నోటిఫికేషన్స్.. ఎస్ఏఐలో ఉద్యోగాలు.. ఏజ్ లిమిట్ 32 ఏండ్లు
యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీలోగా ఆన్ లైన్ ద
Read Moreజాబ్ నోటిఫికేషన్.. బీఎస్సీ చదివారా..? రైల్వేలో టెక్నికల్ పోస్టులు పడ్డయ్..
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టుల భర్తీ కోసం రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) నోటి
Read More128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ గ్రహీత స్వామి శివానంద కన్నుమూత
వారణాసి: పద్మశ్రీ అవార్డు గ్రహీత, 128 ఏండ్ల ఆధ్యాత్మిక గురువు స్వామి శివానంద శివైక్యం చెందారు. ఏప్రిల్ 30 నుంచి వారణాసిలోని BHU హాస్పి్టల్లో శివానందక
Read MoreTirumala: తిరుమల క్యూ లైన్లో అపశ్రుతి.. ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు.. అసలేం జరిగిందంటే..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్లో భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం సాయంత్రం క్యూ
Read Moreసినిమాలు, టీవీ, ఓటీటీ ద్వారా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: సినిమా, ఓటీటీ, టీవీ ఇండస్ట్రీలు గత ఏడాది (2024) రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి. ఈ రంగాల ద్వారా దాదాపు 26 లక్షల మందికి
Read Moreమార్కెట్లోకి ఉషా ఏరో సిరీస్ ఫ్యాన్లు
హైదరాబాద్, వెలుగు: కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఉషా ఇంటర్నేషనల్ ఏరోఎడ్జ్, ఏరోఎడ్జ్ ప్లస్ ఫ్యాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏరో ఎడ్జ్
Read Moreఅదరగొట్టిన ఇండియన్ బ్యాంక్.. నికర లాభం 32 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో నికర లాభం 32 శాతం పెరిగి రూ.2,956 కోట్లకు చేరిందని ఇండియన్ బ్యాంక్
Read Moreఇమామీకి రాశీ ఖన్నా ప్రచారం
హైదరాబాద్, వెలుగు: ఇమామీ లిమిటెడ్ తన కొత్త ప్రొడక్టుల ప్రచారం కోసం కోసం నటి రాశీ ఖన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. 'ప్యూర్
Read Moreటాటా మోటార్స్ రూ.500 కోట్ల సేకరణ.. రెండు విడతల్లో ఎన్సీడీల జారీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీలు) జారీ చేసి రూ.500 కోట్లు సేకరించాలని టా
Read Moreబంగారం అమ్మే ఏటీఎం ఇది..
హైదరాబాద్, వెలుగు: గోల్డ్ సిక్కా శనివారం హైదరాబాద్లో ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను ప్రారంభించింది. దీంతో బంగారాన్ని కొనడం, అమ్మడం, మ
Read Moreఅవాంటెల్కు భారీ ఆర్డర్
హైదరాబాద్, వెలుగు: కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ అవాంటెల్ లిమిటెడ్కు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నుంచి అవాంటెల్కు రూ.17.7 కోట్ల విలువైన
Read More