telugu breaking news
కలవరం పుట్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ఈ పరిణామం ఒక హెచ్చరిక
డిజిటల్ యుగంలో సమాచార సాధనాలు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, రాజకీయ వ్యవస్థలను సైతం శాసించే అదృశ్య శక్తులుగా అవతరిస్తున్నాయి. ఈ సా
Read Moreప్రశ్నించరాని సంస్థగా RSS ? వందేళ్లుగా ఎవరూ అడగకపోతే ఇకపై కూడా అడగకూడదా ?
భారతదేశ రాజకీయాల్లో నేడు కనిపిస్తున్న ప్రధాన పోరాటం కేవలం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య కాదు. అది రెండు భారతదేశాల మధ్య జరుగుతున్న భావజాల సంఘర్షణ. &nb
Read Moreఫారెస్ట్ ఆఫీసర్లపై రాళ్ల దాడి.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఘటన
జన్నారం, వెలుగు: పెట్రోలింగ్ కు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపెల్ల
Read Moreఅమెరికాలో అనారోగ్యంతో నాగర్ కర్నూల్ యువకుడు మృతి
బిజినేపల్లి: నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు అమెరికాలో అనారోగ్య కారణాలతో చనిపోయిన ఘటన విషాదం నింపింది. బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెంది
Read Moreజూన్ 30న చింతకానిలో సీఎం సభ.. ఇక్కడి నుంచే రైతు భరోసా నిధుల విడుదల
మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానిలో ఈ న
Read Moreబాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక ఉండే మహంకాళి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ
Read Moreపార్టీలను చోరీ చేసే రోజులొస్తయ్: మీనాక్షి నటరాజన్
ఇప్పటికే ఓట్ల చోరీ, నా రాజ్యసభ సీటు చోరీ జరిగింది రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందన్న నిర్లక్ష్యం వద్దు ఒక్క ఓటునూ తొలగించకుండా అప్రమత్తంగా ఉ
Read Moreయాదాద్రి జిల్లాను టూరిజం సర్క్యూట్గా మారుస్తం: మంత్రి జూపల్లి కృష్ణారావు
యాదాద్రి/తుంగతుర్తి, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 2047 నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణార
Read Moreఒక్క క్లిక్.. రూ. 4 లక్షలు కట్.. సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఫోన్కు వచ్చిన లింక్ ను క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 4 లక్షలు కాజేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్
Read Moreవచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు: మంత్రి సీతక్క
ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు వచ్చే నెల నుంచి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క చెప్పారు. రంగారెడ
Read Moreనిజామాబాద్ జిల్లా ఊట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో భార్యాభర్త మృతి
బోధన్, వెలుగు: కరెంట్ షాక్ తో దంపతులు చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్జిల్లా బోధన్ మండలం ఊట్ పల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ త
Read Moreయాక్సిడెంట్లో చనిపోయిన భార్యాభర్త, పిల్లాడు.. డెడ్ బాడీలను ఇంట్లోకి తీసుకు రానివ్వని ఓనర్
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దూడల సాయి ప్రకాశ్ అతడి భార్య సంధ్య, కొడుకు మ
Read Moreవిలీనం తర్వాతే ఆర్టీసీకి ఎన్నికలు జరపండి: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆర్టీసీ జేఏసీ నేతల లేఖలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిపించాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు జేఏసీ నేతలు ఈదురు
Read More












