
telugu breaking news
దేశానికి రక్ష..సుదర్శన చక్ర.. 2035 నాటికి అందుబాటులోకి తీసుకొస్తం: ప్రధాని మోదీ
ఎలాంటి ముప్పునైనా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఎదుర్కొంటం న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు సింధూ జలాల నుంచి చుక్క నీరివ్వం ప్రపంచ మార్కెట్ను
Read Moreఅమ్మ కడుపుతో అద్దె వ్యాపారం.. హైదరాబాద్లో తల్లీకొడుకు చేస్తున్న చీకటి దందా వెలుగులోకి..
హైదరాబాద్: మేడ్చల్లో కమర్షియల్ సరోగసి, ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ గుట్టురట్టయింది. అధికారుల తనిఖీల్లో సరోగసీ సెంటర్ బాగోతం బయటపడింది. అనుమతి లేకుం
Read More‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలుస్తది.. 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగం
పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చినం: రాష్ట్రపతి ముర్ము దేశాన్ని విడగొట్టాలని చూసిన వారికి గుణపాఠం నేర్పాం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భార
Read Moreఅత్యాచారం, హత్య కేసులో ఉరి.. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు
2013 ఏప్రిల్లో ఘటన 12 ఏండ్ల పాటు కొనసాగిన వాదనలు బాలిక ఫ్యామిలీకి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం నల్గొండ, వెలుగు: బాలికను రేప్ చేసి చ
Read Moreఆ 65 లక్షల పేర్లు వెల్లడించండి.. బిహార్ ఓటర్ లిస్ట్లో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం
ఈ నెల 19లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి రేడియో, టీవీ, పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి 22 నాటికి రిపోర్ట్ను అందజేయా
Read Moreకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి.. వందల సంఖ్యలో గల్లంతు
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 167 మందిని కాప
Read Moreరెండు రోజులు అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే..
పాలమూరులో కుండపోత పొంగిన వాగులు.. హైవేపైకి చేరిన వరద కల్వర్టులో పడ్డ బస్సు.. 15 మందిని రక్షించిన అధికారులు ఖమ్మంలో ఉధృతంగా మున్నే
Read Moreకేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కారు పోరు.. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నీ పెండింగ్ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం 42 శాతం బీసీ రిజ
Read MoreORR గోడలపై కనిపించిన హార్ట్ టచింగ్ ‘ఆర్ట్’.. హాట్ టాపిక్ ఎందుకు అయిందంటే..
వృక్షో రక్షతి రక్షితః అని బడుల గోడల మీద ఉన్న సూక్తి చదివి నిజమే అని నిట్టూర్చితే సరిపోదు. ఆ మాటను నిజం చేసి మొక్కను నాటితేనే భవిష్యత్ తరాలకు మంచి చేసి
Read Moreకరెంట్ బిల్లు కట్టాలని హైదరాబాద్ చైతన్యపురి మెట్రో స్టేషన్కు నోటీసులు
హైదరాబాద్: చైతన్యపురిలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్తు సంస్థ జప్తు నోటీసు అంటించింది. రూ. 31 వేల 829 బకాయి ఉన్నట్లు అందులో పేర్కొంది. ‘
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో 13 కోట్ల గంజాయి పట్టివేత
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 13.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దాని విలువ సుమారు రూ.13.3 కోట్లు ఉంటుందని డైర
Read Moreఉస్మానియా ఆస్పత్రి తరలింపు వివరాలివ్వండి: రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్
Read Moreతొమ్మిది ప్రముఖ ఆలయాలకు మాస్టర్ ప్లాన్: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి సురేఖ పేర్కొన్నారు
Read More