telugu breaking news
భూపాలపల్లి జిల్లాలో ఘోరం: భూమి పంచివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
మహాముత్తారం, వెలుగు : భూమిని పంచి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత
Read Moreవట్టెం రిజర్వాయర్ కట్ట క్వాలిటీపై సీఐడీ ఎంక్వైరీ
నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని వెంకటాద్రి రిజర్వాయర్(వట్టెం) కట్ట నాణ్యతపై సోమవారం సీఐడీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. వట్టె ర
Read Moreమత్తు ఇంజక్షన్ల విక్రయ ముఠా అరెస్ట్.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మత్తు ఇంజక్షన్లను అక్రమంగా అమ్ముతున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద
Read Moreబడులు తెరిచి నెలరోజులైనా పుస్తకాలివ్వలే: ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు
సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా అందలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావ
Read Moreనార్లాపూర్పంప్హౌజ్లో ట్రయల్ రన్
నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్నార్లాపూర్లో ఒక పంప్ను నడిపించేందుకు ట్రయల్&
Read Moreబీజేపీ ఇచ్చిన రిపోర్ట్ను పట్టుకొని కేసీఆర్ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్
కరీంనగర్, వెలుగు: 'కాళేశ్వరం మీద ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్, ఏ పరీక్షలు చేయకుండా, నీళ్లలో అడుగుపెట్టకుండా 48 గంటల్లో రి
Read Moreమంచిర్యాల జిల్లాలో దారుణం: పెండ్లి చేసుకోవాలని వేధించడంతో యువతి ఆత్మహత్య
జైపూర్, వెలుగు : తనను పెండ్లి చేసుకోవాలని ఓ యువకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట
Read Moreఎప్పటికైనా రాజమౌళి సినిమాలో నటించాలనేది నా కోరిక: భాగ్యశ్రీ బోర్సే
తెలుగు చిత్రపరిశ్రమ, హైదరాబాద్ తనకెంతో ప్రత్యేకమని, ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్&zwnj
Read Moreమహిళ కిడ్నీలో 800 గ్రాముల రాయి.. ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు
ఖమ్మం టౌన్, వెలుగు: ఓ మహిళ కిడ్నీలో పెరిగిన 800 గ్రాముల బరువున్న రాయిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర
Read Moreసచ్చాక కూడా ఛీ కొట్టిన సొంతోళ్లు, సొంతూరు.. అనాథగా మిగిలిన రాజ్ కుమార్ డెడ్ బాడీ.. చేవేళ్ల శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు !
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఆరు హత్యలు చేసిన దుర్మార్గుడు, పోక్సో కేసు నిందితుడు రాజ్కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం మ
Read Moreబయటపడిన షాబాద్ నిందితుడి లేఖ.. నాలుగు పేజీల బాండ్ పేపర్పై ఏం రాశాడంటే..
హైదరాబాద్: పోక్సో కేసు నిందితుడు, కట్టుకున్న భార్య, కన్న పిల్లలతో సహా ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు రాజ్ కుమార్ చావు తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులో
Read Moreహైడ్రాకు 12.50 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రోపాలిటన్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి జీవో విడుదలైంది. హ
Read Moreసీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ నేత నాగార్జున యాదవ్కు 14 రోజుకు రిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ విచారణ ముగిసింది. నాగ
Read More












