telugu breaking news
నాచారంలో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య కొట్లాట
హైదరాబాద్: నాచారంలో బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేతపై బూతులు తిడుతూ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త ప్రవర్తించాడు. నాచారంలో బీఆర్ఎస్
Read Moreరాజకీయ ఖాళీల భర్తీ సరే..ఉద్యోగ ఖాళీల భర్తీ మాటేమిటి ?
దేశ పాలనలో ఒక ప్రమాదకరమైనతత్వం బలపడిపోయింది. అధికారానికి సంబంధించిన ఖాళీలు అత్యవసరం. ప్రజల జీవితాలకు సంబంధించిన ఖాళీలు ద్వితీయమైనవి. ఒక ప్
Read Moreజంతు సంరక్షణ మానవ బాధ్యత
కుక్క కాటు గాయాలు లేదా మరణాలకు సంబంధించిన కేసులలో, రాష్ట్రాలపై భారీ పరిహారం విధించడంతో పాటు, వీధి కుక్కలకు ఆహారం పెట్టే వ్యక్తులు కూడా బాధ్యత వహించవలస
Read Moreస్టాండింగ్ కమిటీలో 44 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 45 అంశాలతో పాటు 8 టేబుల ఐటమ్ లకు సభ్యులు ఆమోదం తెలిపారు. రె
Read Moreఫీజు బకాయిలు చెల్లించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ట్యాంక్ బండ
Read Moreనిద్రమత్తు ఎంతపని చేసింది.. డివైడర్ను ఢీ కొట్టి.. ORRపై నుంచి కిందపడిన రెడీమిక్స్ లారీ !
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ ఔటర్ రింగు రోడ్డుపై రెడీమిక్స్ లారీ బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీ కొట్టి అదుపు తప్పి
Read Moreఉపాధి హామీ బిల్లును రద్దు చేయాలి: ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
పద్మారావునగర్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. ఎస్&zwnj
Read Moreబీసీలకు మూడు పార్టీలు క్షమాపణ చెప్పాలి: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు
పంజాగుట్ట, వెలుగు: బీసీల కులగణనలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మోసం చేశాయని, బీసీ సమాజానికి మూడు రాజకీయ పార్టీలు క్షమాపణ చెప్పాలని బీసీ ఇంటెక్చువల్ ఫోర
Read Moreబోరబండ కార్పొరేటర్కు బెదిరింపులు.. పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ను దుర్భాషలాడుతూ, చంపేస్తామని బెదిరించిన వ్యక్తులపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల
Read Moreవిద్య ఎప్పుడూ వ్యాపారం కావొద్దు: సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ
గుర్రంగూడలో డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ప్రారంభం ఎల్బీనగర్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థులను ర్యాంక్ల మోజులోకి తీసుకెళ్తున్నాయని, అది మార
Read Moreమాల వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావం: లోగో ఆవిష్కరించిన చైర్మన్ జి.చెన్నయ్య
బషీర్బాగ్, వెలుగు: పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మహిళలకు చేయూత, యువతకు ఉపాధి శిక్షణ అందించడమే లక్ష్యంగా మాల కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎంసీడబ్ల
Read Moreఎన్నికల బరిలో కొత్త కూటమి: జనరల్ సెక్రటరీ కపిలవాయి దిలీప్ కుమార్
పద్మారావునగర్, వెలుగు: భావసారూప్యత కలిగిన 9 రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయని కూటమి సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీప్ కుమార్ తెలిప
Read Moreఎన్నికల్లో సీట్లివ్వండి .. గెలిచి చూపిస్తాం: వైశ్య వికాస వేదిక డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైశ్యులకు సీట్లు ఇస్తే గెలిచి చూపిస్తామని వైశ్యవికాస వేదిక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ కోర
Read More












