telugu breaking news
మహిళలు ముందడుగు వేస్తేనే సక్సెస్: విశాక ఇండస్ట్రీస్ గడ్డం సరోజా వివేక్
బేగంబజార్, వెలుగు: మహిళలు తమకు లభించే అవకాశాలను అందిపుచ్చుకుని, ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తేనే విజయం లభిస్తుందని విశాక ఇండస్ట్రీస్ మే
Read Moreకారులో డబ్బులు.. టాయిలెట్లో ఫైళ్లు.. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో అవినీతి
ఏసీబీ రాకతో రూ.29 వేలు బయటపారేసిన ఆర్ఐ మూడు రోజుల తనిఖీల వివరాలు వెల్లడించిన అధికారులు గండిపేట, వెలుగు: శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో మూడు రో
Read Moreబండి భగీరథ్ కేసులో.. అర్ధరాత్రి 11.40 వరకూ వాడివేడీగా వాదనలు.. ముందస్తు బెయిల్పై తీర్పు గురువారానికి వాయిదా
బండి భగీరథ్ మధ్యంతర, ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11.40 గంటల వరకు సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జర
Read Moreమే 20న.. అంటే వచ్చే బుధవారం మెడికల్ షాపుల బంద్ !
ఆన్ లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ దేశవ్యాప్త నిరసన బంద్కు మద్దతు తెలిపిన తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఈ&
Read Moreబండి భగీరథ్కు దక్కని ఊరట.. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేమన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం సుదీర్ఘంగా వాద ప్రతివాదనల అనంతరం భగీరథ్
Read Moreహైదరాబాద్లోని మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన
హైదరాబాద్: మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో షాకింగ్ ఘటన జరిగింది. CA చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. కర్నూలు జిల్లాకు
Read Moreదక్షిణాదిలో ఫ్రెండ్లీ పాలిటిక్స్.. తమిళనాడులో విజయ్.. కేరళలో వీడీ సతీశన్ !
తిరువనంతపురం: కేరళకు కాబోయే సీఎం వీడీ సతీశన్ ఫ్రెండ్లీ పాలిటిక్స్కు తెరలేపారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి మ
Read Moreపొద్దుతిరుగుడు కొనాలని రైతుల రాస్తారోకో
ఇల్లంతకుంట, వెలుగు: పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి పత్తికుంట పల్లె
Read Moreపెండ్లికి ఒప్పుకోవడం లేదనే హత్య.. యువతి హత్య కేసులో వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన యువతి హ
Read Moreకల్లు తాగే సమయంలో ‘నా భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావ్ ?’ అంటూ వేట కొడవలితో దాడి
ఎల్కతుర్తి, వెలుగు: కల్లు తాగేందుకు వచ్చిన ఓ యువకుడు వేట కొడవలితో దాడి చేసి గీత కార్మికుడిని హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గురువారం
Read Moreఈసారి ఫుల్లుగా మక్కల దిగుబడి: రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
నిల్వ చేసేందుకు గిడ్డంగులకు అనుమతులు ఇచ్చాం హమాలీ, లారీల కొరతను అధిగమిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కూసుమంచి, వెలుగు: రాష్ట్రం
Read Moreధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
లారీ కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టిస్తే బ్లాక్ లిస్ట్లో పెడుతాం చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ
Read Moreపేలుడు పదార్థాలు స్వాధీనం.. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో గుర్తింపు
భద్రాచలం, వెలుగు: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలను జవాన్లు నిర్వీర్యం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీ
Read More












