
telugu breaking news
కేజీ బంగారం దొంగలు ఇంట్లో పని మనుషులే.. కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పురోగతి
హైదరాబాద్: కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. కేజీ బంగారం, 50 లక్షల
Read MoreEarth Day: పునరుత్పాదక శక్తితోనే.. వాతావరణ మార్పు కట్టడి
ఎర్త్ డే. ఓఆర్ జి (EARTH DAY.ORG) అనే అమెరికా దేశానికి చెందిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవాన్ని’ ప్రతి సంవత్సరం ఏప
Read Moreఓటమే.. సక్సెస్కు దారి.. టెన్త్ లేదా ఇంటర్లో ఫెయిల్ అయినవాళ్లలో ఇంతమంది సక్సెస్ అయ్యారా..?
‘ఈ రోజు తాము అనుకున్న రంగంలో సక్సెస్ సాధించినవారందరూ ఒకప్పుడు ఓటమి చెందినవారే.. అది పరీక్షలైనా, వ్యాపారమైనా, ఉద్యోగం, జీవితం.. ఏదైనా సరే మొదట్లో
Read Moreవిదేశాల్లో ఇండియాను అవమానించడం అస్సలు మిస్ చేసుకోరు: రాహుల్పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్&zw
Read Moreభారత ఉప రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మీద కోపం వచ్చినట్టుంది.. న్యాయ ఘర్షణ మంచిదేనా?
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కి సుప్రీంకోర్టు మీద కోపం వచ్చినట్టుంది. చాలారోజుల నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును నియంత్రించాలని ఆ
Read Moreఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణే అందుకు ఉదాహరణ: రాహుల్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ రాజీపడిందని, ఇటీవల జరిగిన మహ
Read Moreచైల్డ్ ట్రాఫికింగ్ చేసేటోళ్లు.. హంతకుల కన్నా డేంజర్: ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో మిస్సయిన ఆరుగురు పిల్లలను ఎలాగైనా కాపాడాలని స్థానిక పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. చిన్నారుల ట్రాఫికింగ్కు పాల
Read Moreకర్నాటక మాజీ డీజీపీ కేసు: సోదరి పేరిట ఆస్తి రాసిండని లొల్లి.. కారం చల్లి, కత్తులతో పొడిచి హత్య
బెంగళూరు: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆస్తి గురించి మొదలైన గొడవలో ఆయన భార్యే ఓం ప్రకాశ్ను చంపే
Read Moreబీజేపీ, షిండేలను దూరంపెడ్తే ఇబ్బంది లేదు: శివసేన
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీతో పాటు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి దూరంగా ఉంటే ఉద్ధవ్తో ఎలా
Read Moreకెన్యాలో సింహం దాడిలో బాలిక మృతి: రాజధాని నైరోబి శివార్లలో ఘటన
నైరోబి: కెన్యాలో సింహం దాడి చేయడంతో14 ఏండ్ల బాలిక మరణించింది. దేశ రాజధాని నైరోబి శివార్లలో ఈ ఘటన జరిగింది. నైరోబి నేషనల్ పార్కు నుంచి సింహం తప్పించుకు
Read Moreప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా ఏపీ రాజధాని అమరావతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో ప్రజ్వరిల్లే తొలి నగరంగా చరిత్ర సృష్టించనుంది. అమరావతి టౌన్ ప్లానర్స్ ఈ
Read Moreహైదరాబాద్ KPHBలో భర్తకు కరెంట్ షాక్ పెట్టి చంపేసి.. పూడ్చిపెట్టిన భార్య.. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు !
హైదరాబాద్: KPHBలో భర్తపై విరక్తి చెంది భార్య అతనిని చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్లుగా భయంకరమైన రోగంతో భార్యాభర్తలు బాధపడుతున్నట్లు తెలి
Read Moreరష్మీ ఠాక్రే అనుమతి తీసుకున్నరా లేదా ? ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే సెటైర్
ముంబై: రెండు దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), శివసేన (యూబీటీ)లు త్వరలో కలిసి పని చేయనున్నాయనే వార్తలు వెలువడుతుండటంతో
Read More