
telugu breaking news
సెప్టెంబర్ 28వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజు(సాధారణ)గా ప్రకటించింది. నెలవంక ఆధారంగా
Read Moreవర్షాల కోసం అంట.. చిన్న పిల్లలకు పెళ్లి చేశారు
వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ ఓ చోట గ్రామస్థులు మితిమీరి పోయి మైనర్లకు పెళ్లి జరిపించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చింతామణి
Read Moreడబుల్ బెడ్రూంలు అనర్హులకు ఇస్తున్నారని నిరసన
డబుల్ బెడ్రూం ఇళ్లు స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మంత్రి మల్లారెడ్డి మీటింగ్ లో నిరసన తెలిపారు. ఆగస్టు 2న మేడ్చల్ మల్కాజ్ గ
Read Moreఅబద్ధపు హామీలతో ప్రతిపక్షాలు ప్రజల్ని మోసం చేస్తున్నయ్: ఎమ్మెల్సీ కవిత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అలవికాని హామీలు ఇస్తూ ప్రతిపక్షాలు పబ్లిక్ ని మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించార
Read Moreపొయ్యిపై ఉన్న కుక్కర్ తో.. మహిళను కొట్టి చంపాడు..
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Read Moreఆఫీసులో ఉండి పశువుల్ని మేపుతున్న రైతులు.. ఎలాగంటారా?
పశువుల్ని మేపడానికి అప్పటి తరానికి ఉన్నంత ఓపిక ఇప్పటి తరం రైతుల్లో ఉండట్లేదు. పశువుల్ని ఓ కంట కనిపెట్టడం కర్షకులకు ఇప్పటికీ ఓ పెద్ద టాస్కే. మేస్తూ.. మ
Read Moreతాలిబన్ల రాజ్యాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు..
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆగస్టు 28 న దేశంలోని ఓ పర్వత ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని
Read Moreట్రంప్ మగ్ షాట్ టీ షర్ట్స్ కి మస్త్ గిరాకీ.. రెండ్రోజుల్లో రూ.58 కోట్ల విరాళం
అగ్రరాజ్యం అమెరికా 2020 ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాలు మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ఆగస్టు 24న జార్జియాలో అరెస్టై, 20 నిమిషాల పాటు జైలుకె
Read Moreహైదరాబాద్ లో మండే ఎండలు.. అప్పుడప్పుడు చిరు జల్లులు.. ఒకటి వరకు ఇంతే..!
ఎండల నుంచి ఉపశమనం పొందే చల్లటి కబురు వాతావరణ శాఖ అందించింది. ఉక్కపోతతో అల్లాడుతన్న హైదరాబాద్ పబ్లిక్ ని చిరు జల్లులు పలకరిస్తాయని భారత వాతావరణ శాఖ అంచ
Read Moreతెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే
మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందని, మరో మూడు నెలలు తెలంగాణ ప్రజలు దానికి స్వస్తి పలుకుతారని ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ ఎమ్మెల్య
Read Moreకోదాడ లో భారీ చోరీ
10 లక్షల నగలు, నగదు అపహరణ కోదాడ, వెలుగు: కోదాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున మరో దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్ లో తాళం వేసి వున్న ఇంట్లో దొం
Read Moreబీజేపీలో చేరిన డాక్టర్ కాళీప్రసాద్రావు
కాశీబుగ్గ/నర్సింహులపేట, వెలుగు : వరంగల్కు చెందిన డాక్టర్ కాళీప్రసాద్రావు బీజేపీలో చేరారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన మ
Read Moreపిల్లలు పంపిన పైసలతో ప్రజా సేవ చేస్తున్న: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి/తొర్రూరు, వెలుగు : అమెరికా నుంచి తన పిల్లలు పంపిన పైసలతో ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. జనగామ జిల
Read More