telugu breaking news
షాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులపై నిషేధం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీతారాంపురం ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్
Read Moreసాదుకున్న కొడుకే కొట్టి చంపిండు.. వరంగల్ జిల్లాలో ఘటన
నల్లబెల్లి, వెలుగు: కుటుంబ గొడవలతో సాదుకున్న కొడుకే.. తండ్రిని కొట్టి చంపాడు. హత్యకు మృతుడి రెండో భార్య సహకరించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మం
Read Moreనకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
చార్మినార్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసినట్లు చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిర
Read Moreతల్లిని హత్య చేసిన కొడుకుకు జీవిత ఖైదు
మెదక్ టౌన్, వెలుగు: తల్లిని హత్య చేసిన కొడుకుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా జడ్జి నీలిమ బుధవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ
Read Moreఫీజు బకాయిలు రిలీజ్ చేసేంత వరకు పోరాడుతాం: ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: ఫీజు బకాయిల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దిగి వచ్చేంత వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘ
Read Moreటిమ్స్ ఉద్యోగాల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం: నిమ్స్ డైరెక్టర్
పంజాగుట్ట, వెలుగు: టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో 122 ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనలో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం కల
Read Moreమళ్లీ మొదలైన ఇరాన్-అమెరికా యుద్ధం.. కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో మోగిన సైరన్లు
ఇరాన్పై అమెరికా మరోసారి మెరుపు దాడులు చేసింది. ఇరాన్తో చర్చలు జరపడం సమయం వృథా అని, ఆ దేశంతో కాల్పుల వ
Read Moreబినామీలే భీంరెడ్డి ఆస్తి.. హోంగార్డు లక్ష్మణ్ పేరిట.. 46 ఎకరాల భూములు !
మణికొండకు చెందిన నరేందర్ రెడ్డి పేరిట ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంల
Read Moreమన దేశంలో క్రెడిట్ కార్డుల వాడకం తక్కువే.. 5.2 కోట్ల మందికి మాత్రమే కార్డులు
అమెరికాలో 81 శాతం మందికి.. సిబిల్ రిపోర్ట్ వెల్లడి న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికీ క్రెడిట్ కార్డుల వాడకం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల
Read Moreఎంత పని జేస్తివి బిడ్డా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిని కాటికి సాగనంపిన కూతురు !
గవర్నమెంట్ ఉద్యోగం కోసం, ఆస్తి కోసం కన్న కూతురే తల్లిని చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన అమానుష ఘటన రాజస్థాన్ జైపూర్లో జరిగింది.
Read Moreలవర్తో కలిసి పారిపోయిన భర్త.. భార్య ఇద్దరినీ దొరకబట్టి హైదరాబాద్ తీసుకొస్తుండగా.. ట్రైన్ సికింద్రాబాద్ వచ్చే టైంకి..
హైదరాబాద్: చెన్నై, సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్ప్రెస్లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది.
Read Moreకారు డ్రైవర్గా పనిచేస్తూనే 2007 నుంచి దొంగతనాలు.. 106 కేసుల.. ఒక పోక్సో కేసు కూడా..
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్&zw
Read Moreఫలించిన తెలంగాణ ఎంపీల పోరాటం.. తాడిచర్ల బ్లాక్2 మైన్ సింగరేణికే కేటాయించిన కేంద్రం
పెద్దపల్లి జిల్లా: తెలంగాణ ఎంపీల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తాడిచర్ల బ్లాక్2 మైన్ సింగరేణికే కేటాయించింది. తాడిచర్ల బ్లాక్2 మైన్న
Read More












