
telugu breaking news
శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదమే తప్పింది.. బస్సు నేరుగా గుంతలోకి వెళ్లిపోయింది..!
కర్నూలు: శ్రీశైలం -దోర్నాల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్తున్న KSRTC బస్ ప్రమాదవశాత్తూ గుంతలోకి వెళ్లింది. వర్షం కా
Read Moreసమ్మర్ హాలిడేస్కు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో.. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి చావా..?
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్లో విషాద ఘటన జరిగింది. కారు కింద పడి శివరాజ్ కుమార్ అనే 2 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు
Read More‘‘మగాళ్ల కోసం కూడా ఒక చట్టం ఉండి ఉంటే.. నేను ఇలా చచ్చిపోయేవాడిని కాదు’’
‘‘మగాళ్ల రక్షణకు కూడా ఒక చట్టం ఉండి ఉంటే నేను ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. నా చావు తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలను తీస
Read Moreజపాన్లోని కితాక్యూషూ నగరంలో సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం
కితాక్యూషూ: జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యూషూ మేయర్ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచీ గారు తెలంగాణ బృందాన్ని అ
Read Moreఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం.. పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ
పిఠాపురం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ ఘటన చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్ర
Read Moreక్రికెట్ ఆడుతుండగా కుప్పకూలిన కెనరా బ్యాంక్ ఉద్యోగి.. హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం పోయింది..
మేడ్చల్ జిల్లా: కీసర రాంపల్లి దయారా త్యాగి క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ అనే వ్యక్తి ఊపిరి ఆడక కింద పడిపోయాడు. పక్కనే ఉన్న తోటి వారు అంబు
Read MoreViral Video: బిజీ రోడ్డులో కాలు మీద కాలేసుకుని టీ తాగుతూ వీడియో.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
బెంగళూరు: కొందరు జనాల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి వేలం వెర్రిగా మారింది. వైరల్ పిచ్చి ముదిరిపోయింది. లైక్స్, వ్యూస్, షేర్ల కోసం తల తిక్క
Read Moreఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.. ‘భూ భారతి’ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి
ములుగు జిల్లా: ములుగు జిల్లా వెంకటాపూర్లో చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. వెంకటాపూర్లో భూ భారతి
Read MoreJustice BR Gavai: 52వ సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(బి.ఆర్.గవాయ్) మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్
Read Moreజగన్ కేసులో ఈడీ దూకుడు: రూ.800 కోట్ల విలువైన జగన్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్
ఇన్నాళ్లు నత్తనడకన సాగుతున్న జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా దూకుడు చూపిస్తోంది. జగన్ మాజీ సీఎం అయిన తర్వాత వే
Read Moreమామిడి పండ్లు ఊరిస్తున్నాయా..? ఆల్ రెడీ తినేశారా..? తింటే తినండిలే గానీ ఇది తెలుసుకుని తినండి..!
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. సమ్మర్లో మామిడి పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మార్కెట్, రోడ్లపై ఎక్కడ చూసినా అనేక రకాల జాతుల మామిడి పండ్
Read Moreతల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికాకు పంపిస్తే.. నెల రోజులకే మీ కూతురు చనిపోయిందని ఫోన్ వచ్చింది..
గుంటూరు: అమెరికాలోని టెక్సాస్లో తెలుగు యువతి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 12న ఈ ఘటన జరగగా.. ఏప్రిల్ 15న చికిత్
Read Moreతిరుమలలో కలకలం.. కౌస్తుభం పార్కింగ్ దగ్గర మంటల్లో కాలిపోయిన కారు
తిరుమల: తిరుమల కౌస్తుభం పార్కింగ్ వద్ద కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. కారులో మంటలు రావడంతో భక్తులు కంగారుపడ్డారు. రోనాల్డ్ డస్టర్ కారు పూర్తిగా కాలిప
Read More