V6 News

Union Minister

రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టుతో రాజకీయాలా? : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి మేలుచేసే ప్రాజెక్టుతో రాజకీయాలు వద్దని, రాష్ట్ర పురోగతి కోసం రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్​ఎఫ్​సీ

Read More

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు సంబంధించి స్వయంగా

Read More

కారు దిగి, బస్సును తోసిన కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్

నడి రోడ్డుపైనే ఆగిపోవడంతో ప్రయాణికులకు అనురాగ్​ ఠాకూర్​ సాయం హిమాచల్​ ఎన్నికల ప్రచారానికి పోయొస్తుండగా ఘటన సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో మ

Read More

రామగుండం చేరుకున్న  కేంద్ర మంత్రి  భగవంత్ ఖుబా 

పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు.  ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మ

Read More

ఫాంహౌస్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు : కిషన్ రెడ్డి

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమిలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్

Read More

నాగోబా జాతరకు రావాలని కేంద్ర మంత్రికి ఆహ్వానం

బోథ్​, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​లో ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు రావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్​ ముండేను

Read More

పటేల్ లేకుంటే దేశ చిత్రపటం ఇలా ఉండేది కాదు: అమిత్ షా

పటేల్ 147వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యుంటే దేశంలో ఈరోజు ఇన్ని సమస్యలు ఉండేవి కావని,

Read More

కేసీఆర్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోతామని పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ఆయన పేర్

Read More

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి

Read More

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక

Read More

ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ శాఖలు ఏర్పాటు చేస్తాం: అమిత్ షా

హర్యానాలో హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు  34 శాతం తగ్గిపోయ

Read More

సర్వాయి పాపన్న గౌడ్ అంటే రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ : కిషన్ రెడ్డి

బహుజన ఇతయా..బహుజన సుకాయ నినాదాన్ని..సీఎం కేసీఆర్ కుటుంబ ఇతయా, బంధుమిత్ర సుకాయగా మార్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యమకారుల ఆకాంక్షలక

Read More

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె

Read More