Union Minister
రాజ్యాంగంపై కేసీఆర్ కు గౌరవం లేదు
హైదరాబాద్/ ఓయూ/ గచ్చిబౌలి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టులో రి
Read Moreతెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది
ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్లు పెట్టింద
Read Moreకేంద్ర పథకాలతో పేదల సంక్షేమం
హైదరాబాద్, వెలుగు:ఎనిమిదేండ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం కేంద్రంలో బీజేపీ తెచ్చిన పథకాలు విజయవంతమయ్యాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. జన్ ధ
Read Moreగెస్ట్హౌజ్కు తాళాలు.. బయటే నిల్చొన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ కు అవమానం జరిగింది. బాల్యన
Read Moreహోర్డింగ్స్ పేరిట ప్రజల సొమ్ము వృథా
అవినీతి సొమ్ముతో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కొడుకు సీఎ
Read Moreమాట తప్పకుంటే బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉండేవారు
మెట్రో కార్షెడ్ ప్రాజెక్టును ఆరే కాలనీలోనే నిర్మించాలన్న సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయంపై మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. తన
Read Moreసంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి వీకే సింగ్ పర్యటించారు. జిల్ల
Read Moreసత్యదేవుని దర్శించుకొన్న కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
మంచిర్యాల జిల్లా: కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి ఇవాళ దండేపల్లి మండలం గూడెం సత్యదేవుని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ప్రధాని మోడీ బహిరంగ
Read Moreరాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా
మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కేంద్ర కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్
Read Moreఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గొప్పతనం.. చరిత్ర అందరికీ తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని.. అలాగే భారత ప్రభుత్వం తరపున తపాళ బిళ
Read Moreకేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ..వాటికి సహకరించాలని వినతి
మంత్రి కేటీఆర్ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబా
Read Moreఅగ్నిపథ్పై అపోహలు వద్దు
అగ్నిపథ్ స్కీమ్ యువతకు ఎంతో మేలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనిపై అపోహలు వద్దని ఆయన సూచించారు. అగ్నిపథ్పై పలు రాజకీ
Read Moreఅగ్నిపథ్ను రాజకీయ కోణంలో చూడొద్దు
అగ్నిపథ్ పథకంపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనివల్ల ఎవరికీ నష్టం జరగదని.. చాలా దేశాల్లో ఇలాంటి పథకాలున్నట్
Read More













