
Union Minister
లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కేంద్ర మంత్రి
థానే, దివా స్టేషన్ల మధ్య కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ల పరిశీలన ముంబై: శుక్రవారం ముంబైకి వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోకల్ ట్రైన్ లో ప్
Read Moreరేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా
రేపు (మంగళవారం) కేంద్ర హెం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా శంషాబాద్ క
Read Moreఅటెంప్ట్ మర్డర్ కేసులో ఎమ్మెల్యే నితీష్ రాణే కు బెయిల్ నిరాకరణ
అటెంప్ట్ మర్డర్ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే ఇవాళ(బుధవారం) మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయా
Read Moreదేశంలో సౌర విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత
దేశంలో విద్యుత్ ఉపకరణాల తయారీకి ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ లో సోలార్ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు కేటాయించారు. దేశీయంగా సౌర విద్యుత్ ప్ల
Read Moreయూపీలో రసవత్తర పోరు.. అసెంబ్లీ బరిలో అఖిలేష్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. నామినేషన్ల పర్వం కావడంతో ప్రధాన అభ్యర్థులెవరు.. వారి ప్రత్యర్థులెవరన్న సస్పెన్స్ కు తెరపడుత
Read Moreసబర్మతిలో గాంధీ పెయింటింగ్ ఆవిష్కరించిన అమిత్షా
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. సబర్మతిలో మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాళ వేసి నివాళులర్పించి
Read Moreకేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లనే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుం
Read Moreపండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దు
ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దన్నారు.  
Read Moreఅస్సాంలో బిహూ వేడుకలు
సంప్రదాయబద్దంగా పంచెకట్టుతో పాల్గొన్న కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ బిహూ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్రమంత్రి శర్వానంద సోనోవాల్. తన సొంత
Read Moreప్రికాషనరీ డోసు వ్యాక్సినేషన్ వేసుకున్న నఖ్వీ, స్టాలిన్
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు రక్షణ కోసం కేంద్రం నిన్నటి నుంచి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. నిన్
Read Moreకేసీఆర్ ఉద్యోగులను, రైతులను మోసం చేస్తుండు
తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా. బంగారు తెలంగాణ చేస్తానని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ నెర
Read Moreస్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం
పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంపొందిస్తాం విదేశాల కంటే మంచి పర్యాటక కేంద్రాలు దేశంలో చాలా ఉన్నాయి టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు
లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వక సమాధానం న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్ర
Read More