v6 velugu
అవినీతి, అక్రమాలు తేలాలంటే.. ఘోష్ కమిషన్ నివేదిక సరిపోయేనా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. దాని గురించి ఏది చెప్పినా కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయి. కేవలం నిర్మాణ సమయమే కాదు, భారీ మోటార్ల దగ్గర నుంచి
Read Moreఎన్నికల ఫలితాలను స్టడీ చేస్తున్నం.. 'ఓట్ చోరీ'ని ప్రజల ముందు ఉంచుతం: శరద్ పవార్
ముంబై: గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ చోరీ' ఆందోళనలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడ
Read Moreట్రంప్ మాజీ సలహాదారు ఇంట్లో ఎఫ్బీఐ సోదాలు.. భారత్పై టారిఫ్లను తప్పుబట్టడమే కారణమా?
వాషింగ్టన్: టారిఫ్లపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్ మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బొల్టన్ ఇంటిపై ఎఫ్బీఐ దాడులు చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకే మేరీ
Read Moreభారత్తో చర్చలకు రెడీ.. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సహా అన్ని పెండింగ్ అంశ
Read Moreభారత్పై ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ అక్కసు.. రష్యా ఆయిల్ కొంటూ ప్రాఫిట్ స్కీమ్ నడిపిస్తోందని ఆరోపణ
వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటూ ఇండియా భారీగా లాభపడుతోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నరావో మరోసారి అక్
Read Moreపార్లమెంట్లో చొరబాటుకు ప్రయత్నించిన దుండగుడు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శుక్రవారం ఉదయం
Read Moreరాష్ట్రపతిని కలిసిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా..
న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన తొలి భారతీయ వ్య
Read Moreఆన్లైన్ గేమింగ్ బిల్కు రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంతో మనీ గేమింగ్పై నిషేధం..ఈ-స్పోర్ట్స్కు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దాంతో ఈ బిల్లు ఇప్పుడు చట్
Read Moreహైదరాబాద్లో సీఎల్ఎఫ్ఎంఏ సింపోజియం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎల్ఎఫ్ఎంఏ) 58వ ఏజీఎం, 66వ జాతీయ సింపోజ
Read Moreమార్కెట్లోకి వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ కామాలస్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ భారతీయ రైతుల కోసం 'కామాలస్' అనే క్రిమిసంహారక మందును విడుదల చేసింది. ఇది ఆకు, కాయ తొలి
Read Moreఇండియాలో ఓపెన్ఏఐ ఆఫీస్
న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్ఏఐ ఈ ఏడాది ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశం చాట్జీ
Read Moreక్యాపరో గ్రూప్ అధినేత.. లార్డ్ స్వరాజ్ పాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. జలంధర్లోని ఒక చిన్న ఫౌండ్రీ నుంచి 'స
Read More150 షోరూమ్లను తెరుస్తాం.. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్&zwn
Read More












