
v6 velugu
మహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు.. ఆరోగ్య భద్రత: సీఎం రేవంత్ రెడ్డి
మహిళా శక్తే కాంగ్రెస్ బలం చైనా, పాక్తో యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళాశక్తిని చాటారు ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్
Read Moreప్రజలే ట్రాఫిక్ పోలీసులై.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నోళ్లను పట్టిస్తున్నరు
ఫొటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులనూ వదలట్లే.. జనం పెట్టే పోస్టులపై వ
Read Moreచెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు.. బిల్డర్లు, ట్రాన్స్ పోర్టర్లకు హైడ్రా కమిషనర్ వార్నింగ్
చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శనివారం (మే 17) రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్&
Read More2200 మంది అనాధ చిన్నారులకు హెల్త్ కార్డులు
హైదరాబాద్: తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలేనని మంత్రి సీతక్క అన్నారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్ళు ఎదిగే విధంగా ప్రభుత్వం మానస
Read Moreకేటీఆర్ ఫారిన్ వెళ్లగానే.. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ చీలిక దిశగా అడుగులు వేస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లగ
Read Moreహైదరాబాద్ ట్యాంక్బండ్పై తిరంగా ర్యాలీ..
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వేలాదిగా జనం తరలి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్
Read Moreక్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందికి వెళ్లిన యువకులపై పిడుగుపాటు .. మెదక్ జిల్లాలో విషాదం
సమ్మర్ హాలిడేస్.. కాలక్షేపం కోసం స్నేహితులంతా కలిశారు. రోజూ మాదిరిగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఉన్నట్లుండి వర్షం ప్రారంభమవటంతో చెట్టుకిందకు వెళ్లారు. అం
Read Moreఇంత దారుణమా.. సిగరెట్ ఇవ్వలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో గుద్ది చంపాడు
కొందరిలో అసహనం ఏ స్థాయిలో ఉంటుంది అంటే.. చిన్న కారణానికే ప్రాణం తీసే వరకు.. ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదని తెలిసీ కూడా.. అహంకారంతో ప్రవర్తిస్తూ ఇతరుల
Read MoreMiss World 2025: పిల్లల మర్రిలో అందాల భామల సందడి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.సుమారు 750 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి చెట్టు చరిత్రని
Read Moreఏ నీటి కోసమైతే పోరాడామో.. ఆ నీళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాయి: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు అని.. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామని సీ
Read Moreహైదరాబాద్ నడిబొడ్డున.. మాజీ సీఎం రోశయ్య కాంస్య విగ్రహం..
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దివంగత కొనిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. లక్డీకపూల్లో మెట్ర
Read Moreబ్రాండెడ్ బాటిల్స్లో కల్తీ మందు.. శంషాబాద్లో ముఠా గుట్టు రట్టు
బతకడానికి బహు పాట్లు అన్నారు పెద్దలు. అన్నట్లుగానే కొందరు తప్పుడు దారుల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు వాడే నిత్యావసరాలను కల్తీ చేసి సొమ్ము
Read Moreఇక నుంచి సెక్యూరిటీ గార్డ్స్, గ్రీన్ మార్షల్స్గా ట్రాన్స్ జెండర్స్.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ
సమాజంలో ఆదరణకు నోచుకోక, ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే ట్రాఫి
Read More