
v6 velugu
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు మూసివేత
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గుల్జార్ కృష్నా ప
Read More13 ఏండ్ల కింద రోడ్డు పక్కన దొరికిన అనాథ.. పెంచి పెద్దచేస్తే ప్రాణం తీసింది..!
బాలిక ప్రేమలో పడటంతో మందలించిన తల్లి నిద్ర మాత్రలు ఇచ్చి దిండుతో గొంతు నొక్కి హత్య చేసిన బాలిక సహకరించిన ప్రియుడు, స్నేహితుడు ఇన్స్టా గ్రామ్
Read Moreభారత్ మిసైల్ దాడులు నిజమే.. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలపై దాడి జరిగింది.. పాక్ ప్రధాని షరీఫ్ అంగీకారం
న్యూ ఢిల్లీ: భారత్ తమపై మిసైల్ దాడులు చేసింది నిజమేనని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత నూర్&zwnj
Read Moreవేటగాళ్ల ఉచ్చుకు పులి బలి.. కరెంట్ తీగలు పెట్టి చంపేసి చర్మం, గోర్లు ఎత్తుకెళ్లిన్రు
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. కరెంట్ వైర్లు తగిలి పులి చనిపోయాక దాని చర్మం, గోర్లు, పండ్లను వేటగాళ్లు ఎత్తుకెళ్లారు. కుమ
Read Moreపాక్పై దౌత్య యుద్ధానికి 7 కమిటీలు.. ఓ కమిటీకి చైర్మన్గా శశిథరూర్.. మరో కమిటీలో సభ్యుడిగా ఒవైసీ
అఖిలపక్ష ఎంపీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పది రోజుల పాటు టూర్ పాక్ తీరును ఎండగట్టి.. ఆపరేషన
Read Moreదాడులు చేస్తున్నమని ముందే పాక్కు ఎందుకు చెప్పారు? కేంద్రానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టే ముందు పాకిస్తాన్ కు ఎందుకు సమాచారం ఇచ్చారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Read Moreఉగ్రవాదాన్ని అణచివేయాలి.. భారత సైనికులకు మనమందరం జై కొట్టాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్లో భాగంగా వీరోచిత పోరాటం చేసిన భారత సైనికులకు ప్రజలందరూ జై కొట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలు
Read Moreజవాన్ భూమి కబ్జా.. ధరణి పోర్టల్లో వీఆర్వో కుటుంబం పేరున మార్చుకున్నారని ఆవేదన
దుబ్బాక, వెలుగు: కబ్జాకు గురైన తమ భూమిని కాపాడాలంటూ ఓ జవాన్&
Read Moreభారత్తో ట్రేడ్ డీల్పై తొందరేమీ లేదు.. అమెరికా దిగుమతులపై 100 శాతం టారిఫ్ తగ్గిస్తుంది: ట్రంప్
భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం అతిపెద్ద విజయం ఇరుగు పొరుగుదేశాల మధ్య కోపం మంచిది కాదు సీజ్ఫైర్ కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడి
Read MoreISRO: పీఎస్ఎల్వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక సమస్య..
జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థ కోసం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ6
Read Moreకోల్కథ ముగిసింది.. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం
బెంగళూరు: అనూహ్యంగా వచ్చిన ఎనిమిది రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్ను వాన వెంటాడింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని ఆ
Read Moreఆటల్లో మెరిసిన అందాల భామలు.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్
పది విభాగాల్లో పోటీలు.. పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా,
Read Moreతప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్ మహేశ్
నిజామాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇ
Read More