తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కొత్త పథకం ప్రారంభించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బడ్జెట్ ను కేటాయించారు. దీనిలో భాగంగా బిడ్డ పెళ్ళి చేసే వధువు కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు.. ఎనిమిది గ్రాముల బంగారు కాసుని అందజేయనున్నారు. 94,700 వేల మందికి పైగా అమ్మాయిల మ్యారేజ్ కు ..ఏకంగా 762.23 కోట్లు కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే రిటైర్డ్ పురోహితుల పింఛన్ పథకాన్ని కూడా ఆయన తాజాగా ప్రారంభించారు. గతంలో 3000 ఉన్న పురోహితుల పింఛను నాలుగు వేలకు పెంచారు. దీంతో తమిళనాడులో ఉన్న 1804 మంది పురోహితులు లబ్ధి పొందనున్నారు.
இந்து சமய அறநிலையத்துறை கட்டுப்பாட்டில் உள்ள திருக்கோயில்களில் பணிபுரிந்து ஓய்வுபெற்ற ஓதுவார்கள், அர்ச்சகர்கள், இசைக்கலைஞர்கள், வேதபாராயணர்கள், அரையர்கள், திவ்வியபிரபந்தம் பாடுவோர் மற்றும் அர்ச்சகர்களுக்கு
— CMOTamilNadu (@CMOTamilnadu) January 13, 2022
1/2 pic.twitter.com/ZuDHdv1IIn
మరిన్ని వార్తల కోసం..