మంచిర్యాలలో గిరిజన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ల అందజేత

మంచిర్యాలలో గిరిజన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ల అందజేత

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నందగో పాలం టీమ్ గవర్నమెంట్ టీచర్లు మంగళవారం లక్సెట్టిపేట మండలం జెండావెంకటపూర్ పంచాయతీ పరిధిలోని చెల్లంపేట, తలమల, మన్నెగూడలో గిరిజన విద్యార్థులకు బుక్స్​, డ్రెస్​లు అందజేశారు. టీమ్ ​లీడర్ కుర్మా సునీత, సభ్యులు కొండ్ర సునీత, బద్రి శ్రీదేవి, టి.సుజాత, అనిత, సత్య పాల్గొన్నారు.  

స్కూల్ కిట్ల అందజేత

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం సబ్బెపల్లి, దొనబండ జడ్పీ హైస్కూల్ ​టెన్త్​ క్లాస్​స్టూడెంట్లకు స్కూల్ ​కిట్లు అందజేశారు. బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులకు రఘునాథ్​ రావు సూచించారు.