
తెలంగాణం
సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్ ఖైదీ పరార్
మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బిహార్కు చెందిన రిమాండ్ ఖైదీని
Read Moreతిమ్మాపూర్ లో డెంగ్యూ కలకలం.. మూడు రోజుల్లో ఇద్దరు మృతి, గ్రామంలో ఫీవర్ సర్వే ప్రారంభం
గ్రామంలో జ్వరాల బారిన మరో 50 మంది అప్రమత్తమైన అధికార యంత్రంగం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పర్యటన సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని జగదేవ్ ప
Read Moreగురుద్వార్ సాహిబ్ సికింద్రాబాద్లో సిక్కుల ప్రార్థనలు
పద్మారావునగర్, వెలుగు: గురుద్వార్ సాహిబ్ సికింద్రాబాద్లో సిక్కులు ఆదివారం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ(సిక్కుల పవిత్ర గ్రంథం)కి ప్రార్థనలు చేశారు. సా
Read Moreకురుస్తున్న స్కూళ్లు ! ప్రభుత్వ పాఠశాలల్లో పైకప్పు లీకేజీలు.. విద్యార్థులకు ఇబ్బందులు
కొత్తగూడెం జిల్లాలో126 స్కూళ్లలో రూఫ్ లీకేజీ.. శిథిలావస్థలో 233 క్లాస్ రూమ్స్.. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరుసగా వానలు
Read Moreటార్గెట్ సెంట్ పర్సెంట్.. మహబూబ్ నగర్ ఫస్ట్ తో శతశాతం ప్రోగ్రాం
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాసెస్ ప్రతి స్కూల్లో లిటిల్ లీడర్లు, లిటిల్ టీచర్స్ మొదటి విడతగా 28 బడుల్లో ప్రాజెక్టు ప్రారం
Read MoreGanesh Chatrurdhi 2025: హైదరాబాద్ సిటీలో గల్లీగల్లీలో గణేశ్ సందడి.. ‘ఆగమనం’ పేరుతో గ్రాండ్గా ఈవెంట్లు
సిటీలో ఎక్కడ చూసినా గణేశ్ సందడే కనిపిస్తున్నది. చిన్నా పెద్దా అంతా వినాయక చవితి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నగరవ్యాప్తంగా మండపాల నిర్మాణం, భారీ
Read Moreసురవరం సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తం: సీఎం రేవంత్
సురవరం సుధాకర్రెడ్డికి అశ్రునివాళి నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, రాజకీయ ప్రముఖులు మగ్దూంభవన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు రెడ్ ఆర్మీ
Read Moreప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత : ఎమ్మెల్యే శ్రీ గణేశ్
పద్మారావునగర్, వెలుగు: ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత అని కంటోన్మెంట్ఎమ్మెల్యే శ్రీగణేశ్అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో తిరు
Read Moreఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్ట్ల డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్ట్ల డంప్
Read Moreప్రభంజనంలా జనహిత పాదయాత్ర వేలాదిగా తరలివచ్చిన జనం.. ఉప్పరమల్యాల నుంచి మొదలైన పాదయాత్ర
గంగాధర, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. చొప్పదండి న
Read Moreసింగూరు ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ
రాయికోడ్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మారు
Read Moreవడ్ల కొనుగోలులో పాక్స్ కు షాక్.. గతేడాది 220 సెంటర్లు కేటాయించగా, ఈసారి 91కే పరిమితం
ఐకేపీకే ప్రా'ధాన్యం' 4.58 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా యాదాద్రి జిల్లాలో 325 సెంటర్లు వడ్ల కొనుగోలుకు యాక్షన్ ప్లాన్ య
Read Moreహైదరాబాద్ లో ఉత్సాహంగా మారథాన్
ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్రోడ్నుంచి గచ్చిబౌలి వరకు 10కె రన్ నిర్వహించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ముఖ్య అతిథిగా హాజరై, పీప
Read More