
తెలంగాణం
BRS మూడు ముక్కలుగా చీలింది.. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ క్లోజ్: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని.. ఆ పార్టీ మూడు ముక్కలుగ
Read Moreతెలంగాణలో బీజేపీ గెలిచిన 8 MP సీట్లు దొంగ ఓట్లే: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కరీంనగర్: తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లు దొంగ ఓట్లతో గెలిచినవేనని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూ
Read Moreపాపం.. వరంగల్ పబ్లిక్కే తెలుసు ఈ తిప్పలు ఎట్లుంటయో.. కాదని చెప్పమనండి వరంగలోళ్లను..!
పండగొస్తే.. పార్కింగ్ పరేషాన్! గ్రేటర్ వరంగల్లో చాలా కాంప్లెక్సులు, మాల్స్కు పార్కింగ్ ప్లేసులు కరువు కొన్నిచోట్లా సెల్లార్లున్నా ఇతర అ
Read Moreస్వాతి శరీర భాగాల కోసం వెతకడం ఆపేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..
హైదరాబాద్: మేడిపల్లిలో భార్యను హత్య చేసి ముక్కలుముక్కలు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్యకు గురైన స్వాతి శరీర భాగాలను ఆమె భర్త మహేం
Read Moreకరీంనగర్ లో రెండో విడత జనహిత పాదయాత్రలో మంత్రి వివేక్ వెంకటస్వామి
ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర కరీంనగర్ కు చేరుకుంది. ఆదివారం ( ఆగస్టు 24 ) కరీంనగర్ లో రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభించ
Read Moreవినాయక చవితి అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్
హైదరాబాద్: తెలంగాణలో గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, దసరా సందర్భంగా ఏర్పాట
Read Moreహైదరాబాద్ లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్..
హైదరాబాద్ లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని రాంకోఠి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలి
Read Moreస్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆ
Read Moreగాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయం అప్పగింత
హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీకి సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) భౌతికకాయాన్ని అప్పగించారు. అనాటమ
Read More2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం (ఆగస్ట్ 24) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఏప
Read Moreరాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య... ఆ మూడో వ్యక్తి ఎవరు..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది. రాయితో తల పగలకొట్టి భర్తను దారుణంగా చంపేసింది భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరా
Read Moreభూపాలపల్లి జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్.. సైన్స్ టీచర్పై హత్యాయత్నం కేసు
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెసిడెన్షియల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిప
Read Moreమృతదేహాన్ని హ్యాక్సా బ్లేడ్తో ముక్కలు చేసి.. మూసీలో పడేశాడు: స్వాతి మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు
హైదరాబాద్: హైదరాబాద్: మేడిపల్లిలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి హత్య కేసు వివరాలను డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. పథకం ప్రకారమే స్వాతి
Read More