
తెలంగాణం
కేక్ తినిపించిన చేతితోనే పొడిచి చంపాడు: సహస్ర మర్డర్ కేసులో వెలుగులోకి భయంకర విషయాలు
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన పన్నేండేళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పన్నేండేళ్ల సహస్రను వాళ్ల ఇంట
Read Moreపోక్సో కేసులో గోదావరిఖని వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష.. పెద్దపల్లి జిల్లా కోర్టు తీర్పు
ఐదేళ్ల క్రితం గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో తీర్పు వెలువరించింది పెద్దపల్లి జిల్లా కోర్టు. ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. శుక్రవ
Read Moreఅసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మంటల
Read Moreభారీ వర్షాల వల్లే కాలేశ్వరం కుంగిందని కేసీఆర్ అనడం విడ్డూరం: మంత్రి వివేక్
మంచిర్యాల: భారీ వర్షాల వల్లే కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి వివే
Read Moreనిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 1,623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిం
Read Moreస్కెచ్ వేసి.. స్క్రిప్ట్ రాసి.. టెన్త్ క్లాసులోనే ఇంత క్రిమినల్ బ్రెయినా : సహస్ర కేసులో ఊహించని క్రైం కథ
వాడి వయస్సు 14 ఏళ్లు.. చదువుతుంది 10వ తరగతి.. పేరెంట్స్ చెబితే వినాలి.. చెప్పింది చేయాలి.. వీడి వయస్సుకు ఇదే.. ఇలాంటోడు పెద్ద క్రిమినల్ అయ్యాడు.. క్రి
Read Moreసహస్రను చంపింది 10వ తరగతి అబ్బాయి: కూకట్పల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి చదివే అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా తే
Read Moreఆన్లైన్ బెట్టింగ్లో ఇంత సంపాదించాడా..? నిర్మల్ జిల్లాలో ఇతడి ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే !
ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రభుత్వం నిషేధం విధించినా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తగ్గడం లేదు. సీక్రెట్ గా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 22) న
Read Moreదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నం: మంత్రి వివేక్
మంచిర్యాల: దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. 12 వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చే
Read Moreజనం ప్రాణాలతో చెలగాటం ఆడతారా.. లైసెన్స్ కేబుళ్లు తప్ప మిగతావి ఏవీ ఉండొద్దు : హైకోర్టు
హైదరాబాద్ లో కేబుల్ వైర్ల తొలగింపుపై ఎయిర్టెల్ దాఖలు పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ ( ఆగస్టు 22 ) మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో జస్టిస్ నగేష్ బీమాపాక
Read MoreVastu tips: గణేష్ మండపాల ఫేసింగ్ ఎటు వైపు ఉండాలి..
వినాయకచవితి పండగకు పల్లెలు.. పట్టణాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు మండపాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. గణేష్ మండపాల ఏర్పాటుల
Read Moreకాళేశ్వర్యం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు : కేసీఆర్, హరీశ్ లకు ఎదురుదెబ్బ
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Moreకేంద్రంలో పలుకుబడి ఉంటే యూరియా తెప్పించు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అంతేగానీ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోం బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుపై తుమ్మల ఫైర్ అగ్రికల్చర్ యంత్రాలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి
Read More