తెలంగాణం

ఏటీసీల్లో 96 శాతం అడ్మిషన్లు.. 4 రోజుల్లో 4 వేల అప్లికేషన్లు

4 రోజుల్లో 4 వేల అప్లికేషన్లు నిరుడు 65 ఏటీసీలు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్​ భాగస్వామ్యంతో నిర్వహణ హైదరాబాద్, వెలుగు: రాష్ట

Read More

‘ఫర్టీ9’లో ఏఐ ద్వారా వీర్యకణాల టెస్టింగ్ ...ప్రారంభించిన సినీ నటి లయ

పద్మారావునగర్, వెలుగు: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్​కొత్త అడుగు వేసింది. మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వార

Read More

బహుజనులకు రాజ్యాధికారం దక్కాల్సిందే: విశారదన్ మహారాజ్

నల్గొండ అర్బన్, వెలుగు: అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాల్సిందేనని, తద్వారానే సమాజంలో మార్పు వస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదొస్తే రాకపోకలు బంద్

 మునుగుతున్న లోలెవెల్ కల్వర్టులు, కాజ్ వేలు  ఏళ్ల కింద మొదలుపెట్టిన బ్రిడ్జిలు పూర్తికాక ఇబ్బందులు  ప్రతీ వానాకాలంలో రాకపోకలకు అ

Read More

పర్యాటక ప్రాంతాలపై సర్కార్ ఫోకస్..

నల్లమలలో టూరిజం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి ప్రత్యేక ప్యాకేజీ కోసం సీఎంను కలుస్తానంటున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్​కర్నూల్, వెలుగ

Read More

మామునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ కవిత

హనుమకొండ, వెలుగు: వరంగల్ రైతు డిక్లరేషన్ నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తెలంగాణ జాగృతి వ్యవ

Read More

పానుగల్ ఖిల్లాలో బయటపడ్డ అరుదైన ‘పులివేట వీరగల్లు’ విగ్రహం

పానుగల్ వెలుగు: వనపర్తి జిల్లాలోని పానుగల్ ఖిల్లాలో క్రీ.శ.13,14వ శతాబ్దాల నాటి అరుదైన ‘ పులివేట వీరగల్లు’ ప్రతిమను తెలంగాణ చరిత్ర పరిశోధక

Read More

జీపీవో, సర్వేయర్ఎగ్జామ్ సెంటర్ల తనిఖీ

వికారాబాద్​, వెలుగు: జీపీవో, లైసెన్స్​డ్​సర్వేయర్ల నియామక పరీక్షలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్​లో నిర్వహించారు. ఎగ్జామ్​సెంటర్​ను కలెక్

Read More

మొక్కల ద్వారా జీపీలకుఇన్ కమ్.. ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు..!

ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు చెల్లింపు 30 ఏండ్లు ఇచ్చేలా సర్కార్ తో ‘ఐయోరా’ అగ్రిమెంట్  ఇప్పటికే యాదాద్రి జిల్లాలో గ

Read More

మెదక్ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కదలిక..సర్వేకు రూ.1.08 కోట్లు మంజూరు

  పథకం పూర్తయితే 40 వేల ఎకరాలకు సాగునీరు  ఐదు మండలాల రైతులకు ప్రయోజనం  మెదక్/రేగోడ్, వెలుగు: మెదక్ జిల్లాలోని రేగోడు,

Read More

బోగస్ పింఛన్లకు చెక్! .. లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

రేపటి నుంచే నమోదు ప్రక్రియ ప్రారంభం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డీవోలకు సెర్ప్ ఆదేశం పోస్ట్ ఆఫీస్​లో బోర్డులపై పింఛన్​ దారుల జాబితా హైదరాబా

Read More

రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!

మొత్తం ధాన్యం విలువ రూ.301 కోట్లు 17,415 ఎమ్ టీ ఎస్ లు మాత్రమే రికవరీ చేసుకున్న కాంట్రాక్టర్ రికవరీ ధాన్యం విలువ రూ.35 కోట్లు మిగతా రూ.265.91

Read More

కొత్త రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు!.. పలు గ్యారంటీలతోపాటు ఆరోగ్యశ్రీకి లింక్

   స్పెషల్ డ్రైవ్ చేపట్టే యోచనలో ప్రభుత్వం      30 లక్షల మందికిపైగా లబ్ధి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో

Read More