తెలంగాణం
మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నవంబరు 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని మెదక్ &
Read Moreకబడ్డీ పోటీల నిర్వహణ అభినందనీయం : డీఎస్పీ మధుసూదన్
డీఎస్పీ మధుసూదన్ ఆర్మూర్, వెలుగు : భీమన్న ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది చేపూర్ గ్రామంలో మీనుగు అమ్మన్న పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లాస్థాయి
Read Moreమహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
నవీపేట్, వెలుగు : మండలంలో గత నెల 24న జరిగిన మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులకు ఏసీపీ
Read Moreమత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ, వెలుగు : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అన్ని విధాలుగ
Read Moreసుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
నిజామాబాద్, వెలుగు : గవర్నమెంట్ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని బుధవారం నిజామాబాద్ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిసి శుభా
Read Moreభక్తులతో కిటకిటాడిన కేదారీశ్వర ఆశ్రమం
నందిపేట, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్ష్రేతం కేదారీశ్వర ఆశ్రమం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ విజయదశమి రోజున చేపట
Read Moreజాగృతిలో చేరిన బీఆర్ఎస్ నేతలు
నిజామాబాద్, వెలుగు: పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం నిజామాబాద్ నగరంలోని జాగృతి ఆఫీస్లో తెలంగాణ జాగృతి పార్టీలో చేరగా అధ్యక్షురాలు కవిత కండువాలు కప్ప
Read Moreనేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
8 మంది రిమాండ్, పరారీలో ఇద్దరు నేరడిగొండ, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు
Read Moreవిశ్వకర్మ పథకంతో ఉపాధి అవకాశాలు : రావుల రామనాథ్
నిర్మల్, వెలుగు: చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార
Read Moreసాగర్ హైవేపై ఘోరం: బైకును ఢీకొన్న లారీ.. డ్యూటీకి వెళ్లొస్తున్న జూనియర్ లైన్ మెన్ మృతి..
రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఘటనలో డ్యూటీకి వెళ్లొస్తున్న జూనియర్ లైన్ మెన్ మృతి చెందాడు. బుధవారం ( నవంబర్ 5 ) రాత్రి జరిగిన
Read Moreఆదిలాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రాజార్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్, ఓవర్బ్రిడ్జిల పనులను 2026 ఏప్రిల్నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా
Read Moreశ్రీరాంపూర్ ఓసీపీలో కొత్త షావల్ ప్రారంభం
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీలో హైడ్రాలిక్ షావల్ ను ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త యంత్రాలన
Read Moreవరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్–-2025 ప్రారంభం
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ టూరిజం స్టాల్స్ హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రావెల్ టూరిజం కార్యక్రమం వరల్డ్ ట్రా
Read More












