తెలంగాణం

హ్యాండ్ ​బ్రేక్ వేయక దూసుకెళ్లిన కారు .. జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

గచ్చిబౌలి, వెలుగు: ఓ సాఫ్ట్​వేర్​ఉద్యోగిని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారుకు హ్యాండ్​బ్రేక్​వేయకపోవడంతో దూసుకెళ్లి, జీహెచ్​ఎంసీ కార్మి

Read More

ఓపీ సరోజినీలో.. టెస్టులు గాంధీ, ఉస్మానియాలో!

కంటి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వింత పరిస్థితి బ్లడ్ టెస్టుల కోసం గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చాలా దూరం కావడంతో జనం అవస్థలు   సరోజిని దవాఖ

Read More

మే 7న హైదరాబాద్‌‌లో మాక్ డ్రిల్

సికింద్రాబాద్, గోల్కొండ, డీఆర్‌‌డీవో, మౌలాలి ఎన్‌‌ఎఫ్‌‌సీ వద్ద నిర్వహణ హైదరాబాద్, వెలుగు: భారత్-పాక్​ మధ్య ఉద్రి

Read More

సంధ్య కన్వెన్షన్​లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

తమ ఫ్లాట్లను ఆక్రమించారని ఎఫ్​సీఐ సొసైటీ ఫిర్యాదు  విచారణ అనంతరం చర్యలు తీసుకున్న హైడ్రా గచ్చిబౌలి, వెలుగు: అనుమతులు లేకుండా గచ్చి

Read More

డిండి ప్యాకేజీ – 4 టెండర్లకు ఆమోదం

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీవోటీ హైదరాబాద్, వెలుగు: డిండి ప్రాజెక్టులో 4వ ప్యాకేజీ పనులకు లైన్ క్లియర్ అయింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు

Read More

జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు​ : మంత్రి పొంగులేటి

జూలై చివర్లో సర్పంచ్ ఎలక్షన్స్​ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి నేతలంతా కలిసి పని చేయాలి కూసుమంచి, వెలుగు: జూన్​ చివర్లో స్థ

Read More

మంత్రివర్గంలో జనాభా దామాషా పాటించాలి : కోలా జనార్ధన్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జనాభా దామాషా పాటించాలని బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్ డిమాండ్ చేశారు. మంగళవారం బాగ్ లి

Read More

పామాయిల్ పంట పండుతోంది.. గెలలు వస్తుండడంతో రైతుల్లో ఉత్సాహం

ఆయిల్​ మిషన్​ పథకంతో రాష్ట్రంలో పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు నాలుగేండ్లలో 1.97 లక్షల ఎకరాల్లో పంట ఈ ఏడాది మరో లక్షన్నర ఎకరాలకు పైగా లక్ష్యం 

Read More

ప్రధాని మోదీని చవట అంటే భరిస్తావా? : జగ్గారెడ్డి

ఎంపీ రఘునందన్​పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే మర్యాదగా ఉండదని, ప్రధాని మోదీని

Read More

 కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణకు ముప్పు : మంత్రి సీతక్క

 బేగంపేటలో మంత్రి సీతక్క విమర్శ సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం పద్మారావునగర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కేసీఆర్ ప్రభుత్వం చ

Read More

కబ్జాకు గురైన 15 ఎక‌‌రాల ప్రభుత్వ భూమి స్వాధీనం

ఇందులో 5 ఎకరాలు కేఎల్ యూ ఆక్రమించివి హైదరాబాద్ సిటీ, వెలుగు: కుత్బుల్లాపూర్​మండ‌‌లం గాజుల‌‌రామారంలో కబ్జాకు గురైన15 ఎక&zwn

Read More

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూమి సర్వేపై వివాదం..అధికారులను అడ్డుకున్న రైతులు

సూర్యాపేట జిల్లా బూరుగడ్డలో ఘటన     హుజూర్ నగర్, వెలుగు:  సూర్యాపేట జిల్లా బూరుగడ్డలోని ప్రభుత్వ భూమి సర్వేపై వివాదం నెలకొంది.

Read More

ఇటలీ దంపతులకు బాలుడి దత్తత : కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు:  పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇటలీకి చెందిన దంపతులకు వికారాబాద్ శిశుగృహల

Read More