
తెలంగాణం
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్
Read Moreకల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నర్సంపేట, వెలుగు: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ
Read Moreకృష్ణవేణి హైస్కూల్కు జాతీయ అవార్డు
గోదావరిఖని, వెలుగు: విద్యా విధానంలో వస్తున్న మార్పులకనుగుణంగా పిల్లలకు విద్యను బోధిస్తున్న గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్స్కూల్కు జాతీయ అవార్డును ప్రధ
Read Moreభూ భారతి చట్టంతో రైతులకు మేలు
వర్ధన్నపేట/ నర్సింహులపేట (దంతాలపల్లి)/ పరకాల/ స్టేషన్ఘన్పూర్/ రేగొండ, వెలుగు: భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ
Read Moreకరీంనగర్ కలెక్టరేట్లో గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ పమేల
Read Moreకోరుట్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి : కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్
మెట్పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అధికారులకు సూచించారు. సోమవ
Read Moreసరస్వతీ పుష్కరాల ఏర్పాట్లు పరిశీలన
మల్హర్ (మహాదేవపూర్), వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ ర
Read Moreరైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి : ఎంపీ మల్లు రవి
వంగూరు, వెలుగు: రైతులు శాస్త్రవేత్తల సలహాలను పాటించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. సోమవారం మండలంలోని కొండారెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహ
Read Moreబీజాపూర్లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఊసూరు బ్లాక్లో
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్ చేయాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం ఇటిక్యాల మండలం గోపాలదిన్నె గ్రామంలో ఇంది
Read Moreగ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి : ఎండీ మనోహర్ రెడ్డి
వనపర్తి, వెలుగు: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకొని దీర్ఘకాలం ఆదాయం పొందేలా సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలని రెడ్కో ఎండీ మనోహర్ రెడ్డిని క
Read Moreపాలమూరు జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులు షురూ
అడ్డాకుల, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలాల్లోని గ్రామాలకు అ
Read Moreఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదానం
ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు ఏఎ
Read More