తెలంగాణం

నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి కలిసి నడుద్దాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో డ్రగ్స్, మత్తుపదార్థాల నిరోధానికి ప్రజలతో కలిసి నడుద్దామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.  శనివారం కల

Read More

ఎన్టీపీసీ తెలంగాణ సెక్యూరిటీ కాంప్లెక్స్‌‌‌‌ ప్రారంభం

జ్యోతి నగర్, వెలుగు: ఎన్టీపీసీ మాజీ డైరెక్టర్, కేంద్రీయ విద్యుత్ నియంత్రణ కమిషన్‌‌‌‌ (సీఈఆర్‌‌‌‌సీ) సభ్యుడు రమ

Read More

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ప్రణవ్

కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ ఎల్కతుర్తి(కమలాపూర్), వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాం

Read More

మాస్టర్ ప్లాన్ను పక్కాగా అమలుచేయాలి : కలెక్టర్ గరీమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధిక

Read More

జల్సాలకు అలవాటై... దొంగతనాలు

దొంగ నుంచి  9.5 తులాల బంగారం, రెండు బైకులు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి  నార్కట్​పల్లి, వెలుగు: &nbs

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియో

Read More

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్ కోసం పసిబిడ్డల తండ్లాట

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆక్సిజన్ కోసం పసిబిడ్డలు తండ్లాడుతున్నారు. శనివారం ఆస్ప త్రిలోనిఆర్ ఐసీయూ వార్డులో ఇద్దరు పసి బిడ్డలకు

Read More

ప్రభుత్వ హాస్పిటళ్లలోనే ప్రసవాలు చేయించుకోవాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట, వెలుగు: అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్లలోనే ప్రసవాలు చేసుకోవాలని గర్భిణు

Read More

మునుగోడును అభివృద్ధి చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  చండూరు, నాంపల్లి, వెలుగు:  మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మునుగోడు

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కుందూరు జైవీర్రెడ్డి

సాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి హాలియా, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి అన్నారు

Read More

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మెజార్టీ లక్ష దాటాలి: కాపుల ఆత్మీయ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ప్రజలందరి సహకారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మెజారిటీ లక్ష దాటేలా ప్రజలందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి భయం.. జయశంకర్ జిల్లాలో చిరుత టెన్షన్ !

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. శనివారం (అక్టోబర్ 25) ఒకే రోజు నాలుగు పశువులను చంపేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతు

Read More

చేపల నిల్వకు జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీలు : మంత్రి వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి హన్వాడ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేయడానికి  కోల్డ్  స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని మ

Read More