తెలంగాణం

టార్గెట్ రీచ్ అయ్యేనా?..బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఎన్నికల ఎఫెక్ట్ 

     గతేడాది డిసెంబర్ తో పోలిస్తే తక్కువ వసూలు     ఆర్థిక ఏడాదికి మరో మూడు నెలలే గడువు      ఇ

Read More

వైన్ షాపుల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గీత వృత్తిదారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా

Read More

కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు.. మృత్యువాత పడుతున్న చేపలు

కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు మృత్యువాత పడుతున్న చేపలు  ఆందోళనలో మత్య్సకారులు   ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం 

Read More

పెళ్లైన కాసేపటికే ఘోరం.. కారు ప్రమాదంలో వధూవరులు సహా ఐదుగురు మృతి

జాంజ్ గిర్: చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో వధూవరులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఆదివారం జాంజ్ గిర్ చంపా జిల్లాలో ఈ ఘటన జరిగిందన

Read More

డ్రగ్స్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్

పంజాగుట్ట,వెలుగు :  డ్రగ్స్​ సప్లై ముఠాను సిటీ వెస్ట్​జోన్​టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకుని, వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 310 మిల్లీ లీటర్ల చ

Read More

నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం : ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్

నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పరిగి వెలుగు : కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలకు వికారాబాద్ ఎమ

Read More

సీఎం టైమ్ ​ఇస్తే విద్యుత్​ స్కామ్​పై వివరాలిస్త : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి

సీఎం టైమ్ ​ఇస్తే విద్యుత్​ స్కామ్​పై వివరాలిస్త అటెండర్ పేరిట రూ.2 కోట్ల స్కామ్​ జరిగింది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Read More

హ్యూమన్ ట్రాఫికింగ్​లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం

హ్యూమన్ ట్రాఫికింగ్​లో మొదటి స్థానం ఏటా 5వ స్థానంలో రాష్ట్రం.. గతేడాది మొదటి స్థానం రాష్ట్రంలో 704 మందిని రెస్క్యూ చేసిన పోలీసులు   హ

Read More

9 ఏండ్లు ఆర్టీసీని ఆగం చేసిన్రు : అశ్వత్థామ రెడ్డి

9 ఏండ్లు ఆర్టీసీని ఆగం చేసిన్రు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : అశ్వత్థామ రెడ్డి హైదరాబాద్, వెలుగు : బీఆర్ ఎస్ 9 ఏళ్ల పాలనలో ఆర్టీసీ

Read More

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తికాలే : మంత్రి పొన్నం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తికాలే ఉద్యోగులను మాత్రమే సర్కార్‌‌‌‌లో కలిపారు: మంత్రి పొన్నం  కేసీఆర్ రద్దు చేసిన ఆర్

Read More

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు : మంత్రి దామోదర రాజనర్సింహ

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్త

Read More

విద్యకు ప్రాధాన్యమివ్వాలె : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

విద్యకు ప్రాధాన్యమివ్వాలె ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  హైదరాబాద్, వెలుగు : కొత్త ప్రభుత్వం రాష్ట్ర విద్యారం

Read More

వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌కు మోక్షం కలిగేనా?

    పదేళ్లుగా పెండింగ్‌‌లో పెట్టిన బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌     1972లో రూపొంద

Read More