తెలంగాణం
ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి లాభమేంటి: ఎంపీ అర్వింద్
ఫామ్ హౌస్ సినిమా ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఆధారాలు ఉంటే భయటపెట్టాలి కాని.. మ
Read Moreమంత్రి మల్లారెడ్డి ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఐటీ సోదాలు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. 15 గంటలకు పైగా ఐటీ అధికారులు
Read Moreసర్కార్ బడి పిల్లలతో భోజనం చేసిన సీతక్క
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ను ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఉదయం స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో కిచెన్ రూం, స్కూల్ను
Read Moreదళితులను కేసీఆర్ మోసం చేసిండు..కూకట్ పల్లిలో కాంగ్రెస్ నిరసన
ప్రతి నియోజకవర్గంలో అర్హులైన దళితులకు దళిత బంధు పథకం అమలు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కూకట్ పల్లి నియ
Read Moreమల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి నివాసాల్లో జరుగుతున్న ఐటీ సోదాలకు నిరసన తెలుపుతూ..ఆయన ఇంటి ముందు ఆందోళ
Read Moreసింహయాజీకి ఒక భక్తుడిగా ఫ్లైట్ టికెట్ బుక్ చేశా: లాయర్ శ్రీనివాస్
ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో రెండో రోజు న్యాయవాది శ్రీనివాస్ సిట్ విచారణ ముగిసింది. నిన్న ఎనిమిది గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్.. ఇవాళ
Read Moreఫారెస్ట్ ఆఫీసర్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
Read Moreగద్వాలలో బయటపడ్డ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య విభేదాలు
జోగులాంబ జిల్లా గద్వాలలో ఓ జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకొని ఆయనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీసీ సంక్షేమ గురుకు
Read Moreమల్లారెడ్డి సన్నిహితుడు సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
మంత్రి మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్స్ లో ని
Read Moreఫాం హౌస్ కేసు : నిందితుల గైర్హాజరుపై హైకోర్టును ఆశ్రయించిన సిట్
ఫాం హౌస్ కేసులో సిట్ విచారణకు నిందితులు హాజరుకాకపోవడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హై కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులకు
Read Moreపోడు భూముల గొడవలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
భద్రాద్రి జిల్లా చండ్రుగొండలో పోడు భూముల గొడవలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ చనిపోయారు. నిన్న ఎర్రబోడు సమీపంలోని పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు నాటిన
Read Moreఈ నెల 26 నుంచి ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
Read Moreటీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే ఒంటరిగానే పోటీ: కూనంనేని సాంబశివరావు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు మార్చేది లేదంటూ వచ్చిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. తమకు రా
Read More












